ప్రమాదవశాతు గాయపడి రాం దాస్ పరామర్శించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్…

ప్రమాదవశాతు గాయపడి రాం దాస్ పరామర్శించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

కోహీర్ మండల మాజి జెడ్పీటీసీ రాం దాస్ ప్రమాదవశాతు గాయపడి , ప్రైవేట్ ఆసుపత్రి లో చేరి కోలుకున్నారు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు పటేల్ ,నాగన్న ,సత్తార్ మియా , జహీరాబాద్ లోని వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకుంటారు అని మనోధైర్యన్ని కల్పించారు,

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు…

ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారికి జహీరాబాద్ సీనియర్ నాయకులు ముర్తజ తన యాక్టివా బండి పై ఎమ్మెల్యేను తీసుకొని ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ముర్తుజా, డివిజన్ నాయకులు ,మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version