2నవంబర్ న మార్కెట్ బందు….

2నవంబర్ న మార్కెట్ బందు

 

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో దడ్వాయిగా పనిచేస్తున్న కామరెడ్డిపల్లికి చెందిన బర్గెల రాజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో మరనించిగా 2నవంబర్ న రోజున కార్మికులు వ్యవసాయ మార్కెట్ బందుకు పిలువునిచ్చారు.అందుకు సహకరించాలని సూపర్వైజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దాద్వాయ్ యూనియన్ అధ్యక్షులు కన్నూరిప్రభాకర్,ఉపాధ్యక్షులు కొమ్ముల శ్రీనివాస్,పసుల సదనందం,కొమ్ముల సది, రవీందర్,సత్యనారాయణ స్వామి,అశోక్,కోకిల శంకర్, డబ్బా రాజయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version