2నవంబర్ న మార్కెట్ బందు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో దడ్వాయిగా పనిచేస్తున్న కామరెడ్డిపల్లికి చెందిన బర్గెల రాజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో మరనించిగా 2నవంబర్ న రోజున కార్మికులు వ్యవసాయ మార్కెట్ బందుకు పిలువునిచ్చారు.అందుకు సహకరించాలని సూపర్వైజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దాద్వాయ్ యూనియన్ అధ్యక్షులు కన్నూరిప్రభాకర్,ఉపాధ్యక్షులు కొమ్ముల శ్రీనివాస్,పసుల సదనందం,కొమ్ముల సది, రవీందర్,సత్యనారాయణ స్వామి,అశోక్,కోకిల శంకర్, డబ్బా రాజయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
