గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం…

గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు బుధవారం ఉచిత పోషక టీ కల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వ్యాధి వల్లరైతులకుఆర్థికభారమవు
తుందన్నారు. పోషక టీలతో పశువుల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.జెంట్ డైరెక్టర్ వసంతకుమారిమాట్లాడుతూ.. మూడు నెలల పైబడిన పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటేల్,ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ సంగ్రామ్ పాటేల్, మాజీ ఎంపిటిసి మారుతీ రావు పాటేల్, ఏడి అధికారులు ఆదిత్య వర్మ, ప్రభాకర్,

ఈ డి డి ఎల్ పవన్, వైద్యాధికారులు సునీల్ దత్తు, హర్షవర్ధన్ రెడ్డి అంజికే, గోపాలమిత్ర సూపర్వైజర్ అర్జున్ అయ్యా, తుక్కారెడ్డి, గోపాల మిత్రులు శ్రీకాంత్ అలియాస్ జాన్, అశోక్ రమేష్, శివకుమార్, అశోక్ రావు పాటిల్, విజయ్ కుమార్ పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వరప్ప పటేల్, గ్రామస్తులు మల్లేష్,సంజీవులు, మోహన్,మహేందర్,నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version