గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు బుధవారం ఉచిత పోషక టీ కల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ వ్యాధి వల్లరైతులకుఆర్థికభారమవు
తుందన్నారు. పోషక టీలతో పశువుల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.జెంట్ డైరెక్టర్ వసంతకుమారిమాట్లాడుతూ.. మూడు నెలల పైబడిన పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంతరావు పాటేల్,ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ పాటిల్, గ్రామ మాజీ సర్పంచ్ సంగ్రామ్ పాటేల్, మాజీ ఎంపిటిసి మారుతీ రావు పాటేల్, ఏడి అధికారులు ఆదిత్య వర్మ, ప్రభాకర్,