chairman Narender Reddy

ఇంటర్ ఫలితాలలో అల్ఫోర్స్ ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో అల్ఫోర్స్ ప్రభంజనం రామడుగు, నేటిధాత్రి:       కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బుర్ర.తేజశ్రీ 463 /470, జి.గౌతమి 456/470, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో శ్రావ్య 992/1000, దీపిక 992/1000, నిక్షిప్త 990/1000, రశ్మిత 988/1000, అనన్య 986/1000 మార్కులు సాధించారు.   ఈసందర్భంగా కళాశాల చైర్మన్…

Read More
marks

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం చిట్యాల, నేటి ధాత్రి :     జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000,…

Read More
results

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం.!

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం ఎంపీసీ ప్రథమ సంవత్సరం భానుశ్రీ 450 మార్కులు శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450…

Read More
Inter annual exams

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు బాలానగర్ /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం…

Read More
Bus stand

లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై.!

*లోక్ సభలో ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రగతిపై ఎంపీ గురుమూర్తి ప్రశ్న… *మంత్రిత్వ శాఖ క్లారిటీ.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13: తిరుపతి బస్ స్టాండ్‌లో ఇంటర్-మోడల్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఏర్పాటు ప్రస్తుత స్థితిపై గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరణ కోరారు. హోలీ పండగ నేపద్యంలో సోమవారం వరకు పార్లమెంటు సెలవు కావడంతో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాదనమిచ్చారు….

Read More
inter students

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ.!

ఇంటర్ విద్యార్థులకు పెన్నులు పంపిణీ మంచిర్యాల,నేటి ధాత్రి: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బుధవారం పెన్నులు పంపిణీ చేశారు.మనమంతా శ్రీనివాసులు గ్రూప్ సభ్యులు కలిసి మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల,కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సుమారుగా 150 కు పైగా పెన్నులను అందించారు.చిలుకూరి శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరామ్ బాపూజీ బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పెన్నులను పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు…

Read More
inter examination

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సిరిసిల్ల(నేటి ధాత్రి): జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో…

Read More
error: Content is protected !!