
ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం
ఆకలి బాధను నిర్మూలించడం మా లక్ష్యం. మందమర్రి నేటి ధాత్రి : ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ గొల్లెం మల్లేష్ నూతన గృహప్రవేశం ఫంక్షన్లో లో మిగిలిన ఆహారాన్ని పడేయద్దని ముఖ్య ఉద్దేశంతో. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం ఇవ్వడం జరిగింది…. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్పందించి ఆ మిగిలిన ఆహారాన్ని మందమర్రి బస్టాండ్ దగ్గర నివసిస్తున్న పేదవారికి మరియు మందమర్రి రైల్వే స్టేషన్ ఏరియా లో ఆ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. అనంతరం…