
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.
సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్. చర్ల నేటిధాత్రి: దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…