తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి.

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సీఎం డౌన్ డౌన్’ అంటూ రోడ్డెక్కిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులు
ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన పెండింగ్లో నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థుల ర్యాలీ ‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు.ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి..

తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

ఎఫ్ఎల్ఎన్ ద్వారా విద్యార్థులకు బోధించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

FLN ద్వారా విద్యార్థులకు బోధించాలని మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలంలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా భోజనం చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం నాణ్యతగా వండించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version