మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం…

మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

గోరుకొత్తపల్లి మండలం చేన్నాపూర్ గ్రామం గ్రామానికి చెందిన ఏరుబటి మల్లాజి ఇటీవల మృతి చెందాడు విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైనారు అనంతరం స్నేహితులు అందరూ కలిసి లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో వారి కూతురు పేరుమీద ఫిక్సింగ్ డిపాజిట్ చేసి పిక్స్ డిపాడ్ చేసిన బాండును వారి కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు స్నేహితుల అందరికీ కృతజ్ఞతలు తెలిపినారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు గ్రామస్తులు పెద్దలు అందరూ పాల్గొన్నారు

పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్.

— పాప పేరు మీద
25 వేలు ఫిక్స్ డిపాజిట్

నిజాంపేట, నేటి ధాత్రి:

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version