Tahsildar Srinivas.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన • కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో నిజాంపేట: నేటి ధాత్రి   కష్టించిన పంట వానపాలు ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కొనుగోలు అయినప్పటికీ లారీలు రావడం లేదని రైతులు ఆరోపించడంతో బుధవారం వార్త నేటి దాత్రిలో ప్రచురితమైంది. ఈ మేరకు నిజాంపేట మండల తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి లు కొనుగోలు కేంద్రాన్ని…

Read More
Electricity officials'

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన నిజాంపేట: నేటి ధాత్రి   నేటి ధాత్రిలో ప్రచురితం అయిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన టేకుమల్లి యాదయ్య పొలం వద్ద 11 కేవి కరెంట్ వైర్లు “ప్రమాదకరంగా 11 కేవి విద్యుత్ వైర్లు” అనే శీర్షికతో శనివారం ప్రచురితం కాగా సంబంధిత కరెంట్ ఎఈ గణేష్ స్పందించి సిబ్బందిని పంపించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు….

Read More
Giniyar Palli

గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో.

నేటి ధాత్రి ఎఫెక్ట్.. గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం : ఆదివారం “వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు” అనే శీర్షికతో” నేటి ధాత్రి” లో వచ్చిన కథనానికి ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ స్పందించారు.మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి,సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతోందని గ్రామస్తులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

Read More
error: Content is protected !!