సంగారెడ్డి కాంగ్రెస్ సారథిగా… ఉజ్వల్ రెడ్డి?

■డీసీసీ అధ్యక్షుడిగా నియమించేలా అధిష్టానం కసరత్తు ” దాదాపుగా ఖరారు.. త్వరలో అధికారికంగా ప్రకటన ■జిల్లా కీలక నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్ణయం జహీరాబాద్. నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా పగ్గాలు డాక్టర్ సిద్ధంరెడ్డి ఉజ్వల్ రెడ్డికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. అధి కారికంగా ప్రకటించడమే మిగిలినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడా దిన్నర కావొస్తున్న తరుణంలో కొన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులుగా…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి పార్టీ

– కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ – గత ప్రభుత్వంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు – సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల(నేటి ధాత్రి): కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి పార్టీ అని రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

Read More

ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదు

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల(నేటి ధాత్రి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని తిట్టడం తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

Read More
solutions for farmers problems

పత్తి రైతుల ఇబ్బందులను తొలగించండి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జైపూర్,నేటి ధాత్రి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి…

Read More

కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ కీలకం

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు..తుమ్మలపెల్లి సందీప్ నర్సంపేట,నేటిధాత్రి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 16నుండి 18వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఓ రిసార్ట్ లో జరిగిన సోనియమ్మ కుటీరం యువ క్రాంతి బునియాది శిక్షణ తరగతుల సమావేశానికి సందీప్ హాజరైనారు.ఈ సందర్బంగా…

Read More

2009లో కాంగ్రెస్‌ చేసిన తప్పే కొంప ముంచింది!

`మన్మోహన్‌ సింగ్‌ను రెండోసారి ప్రధాని చేయడం తీరని నష్టం చేసింది. `దేశంలో కాంగ్రెస్‌ కు గడ్డుకాలం ఎదురైంది. `2009లో ప్రణబ్‌ ముఖర్జీని ప్రధాని చేస్తే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరోలా వుండేది. `గతంలో రాజీవ్‌గాంధీ చేసిన తప్పే తర్వాత సోనియా గాంధీ చేశారు. `1984లో రాజీవ్‌ గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకున్నారని అపవాదు ఎదుర్కొన్నారు. `రాష్ట్రీయ సమాజ్‌ వాదీ పార్టీ ఏర్పాటు చేశారు. `1989 అసలు విషయం తెలిసిన తర్వాత రాజీవ్‌ గాంధీ తో కలిసి పనిచేశారు….

Read More

విద్యార్థులకు పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ.

విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది’ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర /నేటి దాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్, కొజెంట్ కంపెనీ వారి సహకారంతో కాలినడకన పాఠశాలకు వచ్చే పుట్టపల్లి, ఇస్రంపల్లి, రాజోలి గ్రామాల విద్యార్థులకు సైకిల్ లను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

Read More

రెండోసారి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన పూదరి రేణుక

జమ్మికుంట నేటి ధాత్రి హైదరాబాద్ గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న చేతుల మీదుగా హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట పట్టణానికి ఎనలేని సేవలు చేస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డారని గుర్తించి జమ్మికుంట పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవి పూదరి రేణుక శివకుమార్ గౌడ్ ని నియమించడం జరిగింది ఇట్టి మా నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ…

Read More
alphores Narender reddy

ఆర్మూర్ పట్టణంలో పట్టభద్రుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ

నేటిధాత్రి  నిజామాబాద్ జిల్లా : కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే వద్ద నరేందర్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్…

Read More
davos revanth reddy

దావోస్‌ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్‌ ప్రతిష్ట

`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్‌ `రేవంత్‌ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచిన రేవంత్‌ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకోగానే కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్‌ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…

Read More
ponguleti srinivas reddy

‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.

-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం. -లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే! -దొంగలకిచ్చే ట్రీట్‌ మెంట్‌ జరగాలే! -అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే! -అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు! -గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి. -దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి. -రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు. -రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతులేని అవినీతి. -ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. -భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ…

Read More
revanth strong agenda

అవకాశవాదులకు నో ఛాన్స్‌

ఈ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్‌ ఇక బాహుబలే! సంక్షేమ పథకాలే ఆయుధం పదేళ్లు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే అవకాశాలు తన మార్క్‌ వ్యూహంతో ముందుకెళుతున్న రేవంత్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి: రేవంత్‌ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన ముగించుకొని రెండో ఏడాదిలోకి ప్రవేశిం చింది. అయితే ఈ ఏడాది స్థానిక ఎన్నిక సంస్థల గడువు ముగిసిపోనుండటంతో వాటికి ఎన్నికలు జరపాలి. రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు,…

Read More

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ,రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎం ఓఎస్డీ 

రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు “నేటిధాత్రి”, హనుమకొండ రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న…

Read More

5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే…

Read More

ప్రజాబంధు పొంగులేటి!

ఏడాది ప్రజా సంక్షేమ పాలన ప్రయాణం. మంత్రిగా ఏడాదిలో గణనీయమైన జిల్లా ప్రగతి. రాజకీయంగా జిల్లాలో నెంబర్‌వన్‌ పాలకుడిగా జిల్లాలో నెంబర్‌వన్‌. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ గెలుపు కోసం శపథం. ఆడిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన రాజకీయ లక్ష్యం. పార్టీని విజయ తీరాలకు చేర్చిన చాణక్యం. బలమైన నేతగా తిరుగులేని సంచలనం. జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. తొక్కేయాలని చూసిన వారిని అడ్రస్‌ లేకుండా చేశాడు. జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. నిత్యం పల్లెల్లో… ప్రజలతోనే….

Read More

హైడ్రా, మూసీనది చుట్టూ తెలంగాణ రాజకీయాలు

ప్రచారహోరులో మరుగున పడుతున్న వాస్తవాలు మూసీ ప్రక్షాళన ఆలోచనలు నేటివి కావు 2005లోనే కాలుష్య నివారణ చర్యలు 2006లో మూసీ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభం 2022లోనే రూ.8973 కోట్లతో నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనకోసం అక్రమ కట్టడాల కూల్చివేతలు మరి యు జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల పై ఉక్కుపాదం మోపుతుండటం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడమే కాదు, సర్వత్రా…

Read More

ఈ ముగ్గురిని సిఎంలను చేయగలరా!

https://epaper.netidhatri.com/view/387/netidhathri-e-paper-25th-september-2024%09 `కాంగ్రెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌. `బిఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర. `బిజేపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌. `ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! `పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా! `బిసి వాదం అనగానే సరిపోదు! `నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. `మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! `ప్రజల్లో వెనకబడిపోతున్నామని బిసిలను ముందుపెట్టకండి. `తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి! `అండగా నిలబడిన బిసి నేతలను వెనక్కి తోయకండి! `ఓసిల రాజకీయ…

Read More

పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ…

Read More

ఖమ్మం కాంగ్రెస్‌ కింగ్‌ ప్రసాద్‌ రెడ్డి!

https://epaper.netidhatri.com/ `ఖమ్మం కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలకపాత్ర. `అన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శపథం నెరవేర్చిన నాయకుడు. `గతంలో జరిగిన ఖమ్మం సభ సక్సెస్‌ వెనుక ప్రసాద్‌ రెడ్డి పాత్ర అమోఘం. `ఖమ్మంలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారడానికి ప్రసాద్‌ రెడ్డి కృషి అమూల్యం. `తెలంగాణలో పార్లమెంటు సీట్ల గెలుపు బాధ్యత శ్రీనివాస్‌ రెడ్డి దే. `ఖమ్మం పార్లమెంటు సీటు ప్రసాద్‌ రెడ్డికే. `కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పెరిగిన పొంగులేటికి ప్రాధాన్యత. `ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌…

Read More

బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/ `ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి. ` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా? `కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా? ` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు. `బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు. ` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు. ` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు. `ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే? `పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు. `ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది. `రండి…రండి…అనకోవడమే….

Read More
error: Content is protected !!