Inauguration

రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తరలిరావాలి..

రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ప్రజలు తరలిరావాలి… పట్టణ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణాపూర్, నేటిధాత్రి     రామకృష్ణాపూర్ పట్టణం నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు నిత్యం రైల్వే గేట్ సమస్యతో సతమతం అవుతున్న వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 15 మంగళవారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారని టిపిసిసి…

Read More
Delay in the construction.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు. శంకుస్థాపన చేశారు.. పనులు వదిలేశారు.? ఇబ్బందుల్లో ప్రయాణికులు,ప్రజలు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు. జహీరాబాద్. నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం సమీ పంలో వంతెన నిర్మాణంలో జాప్యం నెలకొంది.ప్రతిఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతి పెరిగినప్పుడు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మించి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్థులు పార్టీలకు అతీతంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి నిధులు మంజూరు సాధించు కున్నా… నేటికీ పనులు మాత్రం…

Read More
Bridge.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి… పనులు పూర్తి కాగానే ప్రారంభించేది వివేక్ వెంకటస్వామి నే….. మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు… రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయంలోనే అని, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే నని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్…

Read More
Railway

క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి.

దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ…. క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి రామకృష్ణాపూర్, నేటిధాత్రి:     రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జి కళ నెరవేరనున్నది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బ్రిడ్జి మీదుగా రవాణా జరిగే అవకాశం ఉన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా రామకృష్ణాపూర్ పట్టణ…

Read More
Bridge

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి.

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలం లక్ష్మీ పూరికి వెళ్లే దారిలో. తంగళ్ళపల్లి లక్ష్మీపూర్ గ్రామాల మధ్య సండ్ర వాగుపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి పైనుండి నిత్యం సిరిసిల్ల నుండి ఇల్లంతకుంట వరకు వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి అలాగే బ్రిడ్జి ప్రక్కన అటు ఇటు కంకర వల్ల వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ దారిలో వెళ్లే ద్విచక్ర వాహనాలకు నిత్యం పంచర్ అవ్వడం జరుగుతున్నందున దారిన పోయే…

Read More
Road

ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం.!

ఏదిరా గుట్టలు, యాకన్నగూడెం మధ్య ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం, ప్రయాణికులు అంతరాయం.. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం యాకన్నగూడెం,బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలి.. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి పట్టించుకోవాలి.. ఇక్కడ ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందులు కష్టాలు,వర్ణా తితం.. దుమ్ము ధూళి, మంచుల కమ్మకొస్తుంది.. బ్రిడ్జి కృంగి 6 నెలలు అవుతునా.. పట్టించుకునే నాడుడే లేరు.. ఈ ప్రజాస్వామ్యం లో ప్రజలు ఉన్నారా..!వెంకటాపురం…

Read More

రైల్వే లైన్ మీది బ్రిడ్జి జీవితకాలం ముగిసినా….! బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు అయ్యేట్లు లేవా…?

నత్తనడకన రైల్వే బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు…. ఎంపీ, ఎమ్మెల్యే లు చెప్పినా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనుల్లో జాప్యం ఎందుకో….. సంక్రాంతికి బ్రిడ్జి మీదుగా రవాణా అన్నారు…! ఏ సంక్రాంతికో…. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్త నడకన సాగుతుండడంతో రైల్వే లైన్ పై రైల్వే శాఖ నిర్మించిన బ్రిడ్జి జీవితకాలం పూర్తి అయినా సరే నిర్మాణ పనులు జరిగేట్లు కనబడడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లి…

Read More
error: Content is protected !!