మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి సర్పంచ్…

మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి సర్పంచ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం అప్పలపల్లి గ్రామంలో సర్పంచ్
ఎలుక పెళ్లి రమేష్ ఆధ్వర్యంలో
గ్రామంలోని స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందిస్తున్నారా అని రిజిస్టర్ చెక్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనం సంబంధించి కూరగాయలు పప్పులు ఆయిల్ వంట సామాగ్రి చెక్ చేసి మెనూ ప్రకారం పిల్లలకు భోజనం గుడ్లు పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది స్థానిక కిరాణం షాపు లో క్వాలిటీ నాణ్యత ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్ముతున్నారా అని కాంట బాట్లను తనిఖీ చేయడం జరిగింది గ్రామ ప్రజలు పెద్దలకు హెల్త్ డిపార్ట్మెంట్ వారితో బీపీ షుగర్ టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనపర్తి వినయ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొడారి రవీందర్ వార్డు సభ్యులకు కొప్పుల దేవేందర్ ఎలుక పెళ్లి నవీన్ నాయకులు దోమల రాజయ్య పిడిశెట్టి దేవేందర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం వినోద ఆశా వర్కర్ ఆడు సభ్యులు గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్….

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో తంగళ్ళపల్లి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో పద్మ నగర్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ సంపూర్ణ సురక్ష కేంద్రం జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల పద్నాలుగు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి ఈ క్యాంపు ద్వారా సుమారు 60 నుండి 80 మంది గ్రామ ప్రజలకు బిపి షుగర్ హెచ్ఐవి సిటీ హైపర్టైటిస్.బిసి రక్త నమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించి ఇట్టి హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న గ్రామ ప్రజలకు పరీక్ష నిర్వహించిన తర్వాత మందులు పంపిణీ చేయడంతో పాటు కొన్ని పరీక్షలకు తదుపరి మందులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న వైద్య బృందంతో పాటు సిబ్బంది తదితరులు తెలిపారు. ఇట్టి క్యాంపును ఐ సి టి సి కౌన్సిలర్ గంగాధర్ పర్యవేక్షణలో జరిగిందిఇట్టి కార్యక్రమంలో. పి హెచ్ సి. డాక్టర్.పద్మనగర్ గ్రామ సర్పంచ్ మోర నిర్మల. గ్రామ పంచాయతీ సెక్రెటరీ. పద్మనగర్ఏఎన్ఎంజ్యోతి. సంపూర్ణ సురక్ష కేంద్ర మేనేజర్ సుష్మ. ఓ ఆర్ డబ్ల్యు లు. రమ. అభిరామ్ ఆశా కార్యకర్తలు. గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version