అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసనం…

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసనం

ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి

కేసముద్రం/ నేటి ధాత్రి

చైతన్య నగర్ లోని అంగన్ వాడీ ( ఏ డబ్ల్యు సి 1 ) కేంద్రాన్ని సందర్శించిన 16వార్డు కౌన్సిలర్ వల్లoదాస్ ఉమా రవి తల్లుల కమిటి లో అక్షరాభ్యాసం మరియు అన్నప్రాసన కార్యక్రమం లో పాల్గొన్నారు సమస్యలను అడిగి తెల్సుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు,అనంతరం నూతన కౌన్సిలర్ వల్లందాస్ ఉమా రవి ని శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమము లో ఏ ఎం టి కొమ్ము నిర్మల ఎం పి పి ఎస్ హెచ్ ఎం తాళ్లపల్లి రమేష్, ఏ డబ్ల్యు హెచ్ జ్యోతి, ఏ ఎన్ ఎం జయ,ఆశా వర్కర్ తధితరులు పాల్గొన్నారు

అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవం

జాతీయ బాలికల దినోత్సవం

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో జాతీయ బాలికల దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది అనంతరం అంగన్వాడి పర్యవేక్షణ , సహాయ కమిటీ కార్యక్రమం ఏర్పాటు చేసి గర్భిణి స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల, కార్యదర్శి మహమ్మద్ హరీఫ్, స్వప్న, ఉమారాణి, నిర్మల ,సౌజన్య తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు ఎన్.అనిత,డి.సంపూర్ణ, డి.వినోద,ఆయాలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version