
అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు.!
అంగన్వాడి ఆయా దహన సంస్కారాలకు 10 వేల రూపాయల అందజేత. డి డబ్ల్యు ఓ. మల్లేశ్వరి. చిట్యాల నేటి దాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని అందుకు తండా గ్రామ మొదటి అంగన్వాడీ కేంద్రం ఆయా బానోత్ విమలమ్మ 56 సంవత్సరాలు మంగళవారం రాత్రి అనగా 27వ తేదీ రోజు రాత్రి 11 గంటలకు చనిపోయిన విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి డీ డబ్ల్యు ఓ మల్లేశ్వరి విషయాన్ని జయప్రద సూపర్వైజర్ ద్వారా తెలుసుకొని…