ఏటీఎమ్ చోరులున్నారు.. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శిని బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని...
రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్ పుస్తకం పొందిన...
21న ఎస్ఆర్ఎవిఎస్ ఆధ్వర్యంలో 10కె రన్ ఎస్ఆర్ఎవిఎస్ ఫిట్నెస్ జోన్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్ రన్ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు...
మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్ఎస్ కెవి...
బాటసారులకు బాసటగా చలివేంద్రం చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్ అన్నారు. బుధవారం వరంగల్ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ...
విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్ డాక్టర్...
ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి – ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో...
రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర...
కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం...
రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి. ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి...
అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్...
మేయర్ పీఠంపై ఝాన్సీ…? గ్రేటర్ వరంగల్ మేయర్గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్ ఎన్నిక కావడంతో వరంగల్...
ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఆపలేమని...
అసత్య ప్రచారాలు చేస్తే కేసులే – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ సోషల్ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్ఐఆర్...
ముందస్తు సాకులు…సేమ్ సీన్ నేటిధాత్రి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీలోని ఏపీ సీన్నే రిపీట్ చేశారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల...
4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య రాయదుర్గం, నేటిధాత్రి : హైదరాబాద్ మణికొండ చిత్రపురికాలనీలో ఇంటర్ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు...
ములుగు రాజకీయ తెరపై సీనియర్ జర్నలిస్టు నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ...
రిటర్న్ గిఫ్ట్ ఫలిస్తుందా…? బాబుకు ఓటమి భయం పట్టుకుందా…? నేటిధాత్రి బ్యూరో : ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి బాట పట్టనుందా…?...
ఓటు ‘పడిపోయింది’ కౌంట్ ‘డౌన్’ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు...
తిరగబడ్డ ఓటర్లు…! ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ను బహిష్కరించి రెవెన్యూ...