victory.

పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని.!

సంగారెడ్డి: పాకిస్థాన్ పై భారత సైన్యం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు. జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళ హారతి ఇచ్చి మహా నివేదన చేయడం జరిగింది. భారత్ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని,మన సైనికులు క్షేమంగా యుద్ధరంగం నందు విజయం…

Read More

వన దుర్గమాతను దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య దంపతులు

కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా నవదుర్గ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పాలకమండలి సభ్యులు అర్చకులు వేదమంత్రాలతో ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. ఈ…

Read More
Suresh Madiga.

షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన..

మహదేవపూర్ జూలై 3 నేటి ధాత్రి         షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన భూమి కబ్జా పై ఎంపీడీవోకు ఫిర్యాదు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ మరియు షెడ్యూల్ కులాల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని కబ్జా చేయడం సరికాదని మహనీయులు మనకు హక్కులు కల్పిస్తే వారి పేరున ప్రభుత్వాలు స్థలాలు ఇస్తే మహనీయుల స్థలాలను కబ్జా చేయడం సరికాదని షెడ్యూల్ కులాల…

Read More
MLA

పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే.

పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా కరకగూడెం మండలంలోని సమత్ బట్టుపల్లి, బట్టుపల్లి గ్రామపంచాయతీ, రేగళ్ల గ్రామపంచాయతీ, కన్నయ్య గూడెం గ్రామపంచాయతీలలో 70 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి…

Read More

అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా , పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ ఆఫీసర్స్, మాస్టర్ మాస్టర్ ట్రైనర్స్ , నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్…

Read More

డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ మరియు స్థానిక నాయకుల పిలుపు మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ లింగంపల్లి విలేజ్ లో సీసీ రోడ్లను…

Read More

ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసిన

పత్తి కుమార్ కాప్రా నేటి ధాత్రి జనవరి 31 కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి నూతనంగా బధిలి పై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసి బోకే ఇచ్చి శాలువతో సన్మానం చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ ఈకార్యక్రమములో కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు సింగం కిరణ్ పాతకోటి రామలింగం భద్రాగమ నర్సింహ విజయేందర్ పటేల్…

Read More

క్యూఆర్ కోడ్ తో ఫీడ్ బ్యాక్

పోలీసుల సేవలపై అభిప్రాయాల సేకరణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు చర్యలు జనవరి 9 న రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నుండి ప్రారంభం ప్రకటనలో వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ మరియు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధు శర్మ కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల వారి నుంచి అభిప్రాయాలు తీసుకుని ప్రజలకు చేరవయ్యేందుకు, తమ పని తీరును మరింత మెరుగు పరుచుకునేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్కు వచ్చేవారు తమ మొబైల్…

Read More
PM Narendra Modi.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం బీజేపీ.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ రామడుగు, నేటిధాత్రి:     కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు…

Read More

సమన్వయ సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిరచిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

రుజువైన భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు పాక్‌ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం   పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి:  పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ…

Read More
error: Content is protected !!