శ్వేతార్కమూల గణపతిని దర్శించుకున్న కార్పొరేటర్ స్వప్నశ్రీధర్ కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతిస్వామిని 51వ డివిజన్ కార్పొరేటర్ మిడిదొడ్డి స్వప్నశ్రీధర్ శుక్రవారం దర్శించుకున్నారు....
దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి...
కాజీపేట సిఐపై హెచ్ఆర్సిలో పిర్యాదు తన భూమి విషయంలో కాజీపేట సిఐ అజయ్కుమార్ తనను బెదిరింపులకు గురిచేస్తూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడని వడ్డేపల్లికి...
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కో-ఆర్డినేటర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. ఈ...
విద్యార్థి జీవితాలతో కళాశాల యాజమాన్యం చెలగాటం సుబేదారి పీఎస్లో యాజమాన్యంపై విద్యార్థి ఫిర్యాదు విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకులు గుండాల్లా వ్యవహరించిన తీరు, మానవత్వాన్ని...
శుభనందిని కార్యాలయం ముందు ఆందోళన మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని శుభనందిని చిట్ఫండ్ ప్రధానకార్యాలయం ముందు బాదితులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా బాదితులు మాట్లాడుతూ...
ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం సుబేదారి ఇన్స్పెక్టర్ పి.సదయ్య నగరంలో ఇంటి యజమానులు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు...
సంయుక్త కలెక్టర్గా యాస్మిన్ భాషా రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్గా యాస్మిన్ భాషా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు....
ఆరోపణలు నిరూపించకుంటే ఉద్యోగం వదులుకుంటావా…? కాజీపేట సీఐకి కార్పోరేటర్ బహిరంగ లేఖ ‘ఖాకి ఎంత కఠినం’ శీర్షికన ‘నేటిధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై...
భూకబ్జాలతో మాకు సంబంధం లేదు కార్పొరేటర్ మేడిది రజిత మధుసూదన్ నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్ వరంగల్ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం...
మరోసారి భారీగా బంగారం పట్టివేత .. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం...
జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్లో...
ఐనవోలు (వర్ధన్నపేట), నేటిధాత్రి: కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో...
పార్టీ నిర్మాణమే కుటుంబ అభివృద్ధిగా భావించా పార్టీల్లో నాయకులుగా ఉండడం పదవులు ఆశించడం ఎలాగోలా ఎదో ఒక పదవి తెచ్చుకొవడం ప్రస్తుత రాజకీయాల్లో...
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతి సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్స్టేషన్ సమీపంలో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బందాలు కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్...
రక్తదాన శిబిరం రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు...
ఆత్మీయ సన్మానం గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్కు గురువారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం...
కుటుంబమంతా సమాజసేవలోనే కొనసాగుతున్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని చేయడానికి ప్రజలు ఇచ్చిన ఆశిస్సులతో ముందుకు సాగుతున్నారు. దశాబ్దాలకాలంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అన్ని...
సీఐ ఓవరాక్షన్ వరంగల్ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్...
భారీ మెజారిటీతో గెలుపించుకుందాం…. వర్ధన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు....