ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు మహబూబాబాద్/హైదరాబాద్ నేటిధాత్రి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని కోమరంభీం ఆదివాసీ భవనంలో జరిగిన దినోత్సవ వేడుకల్లో గిరిజన & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పాలనలో గిరిజన ఆదివాసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు…

Read More

పల్లె పోరుకు సిద్ధం!…..

పల్లె పోరుకు సిద్ధం!….. ◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం ◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు ◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం ◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి ◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు ◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20 ◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు.. జహీరాబాద్ నేటి ధాత్రి:     పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల…

Read More

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గురువారం రోజున మధ్యాహ్న భోజన సమయ విరామ సమయంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇంతవరకు బదిలీలు చేపట్టలేదని, తక్షణమే ప్రభుత్వము బదిలీలు పదోన్నతులు కల్పించాలని, అలాగే 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు కారుణ్య…

Read More
Congress Party

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన..

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి వనపర్తి నేటిదాత్రి :   వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల…

Read More

అవోపా ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ పాలీసెట్ పరీక్షలో 240 మంది విద్యార్థులు హాజరు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో రావుస్ జూనియర్ కళాశాలలో న ఆదివారం నాడు వనపర్తి పట్టణ అ వో ప ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ పాలీసెట్ పరీక్షలో 240 మంది విద్యార్థులు పాల్గొన్నారని పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఎల్ రవికుమార్ సంబు వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు పాలీసెట్ డిప్లమా ఇంజనీరింగ్ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించామని వారు పేర్కొన్నారు టాప రుగా ఇంజనీరింగ్ కే మని చరణ్ 120 మార్కులకు గాను 101…

Read More

మృతి చెందిన న్యాయవాది నందకిషోర్ గుప్తకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో 33 వ వార్డు వల్లబ్ నగర్ కు చెందిన సీనియర్ న్యాయవాది నోటరీ నంద కిషోర్ గుప్తా గుండెపోటుతో ఆకస్మికంగా ఆకస్మికంగా మృతి చెందారు . ఈ విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మృతదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . ఎమ్మెల్యే వెంట 33 వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల రవి పట్టణ కాంగ్రెస్…

Read More

అపురూపమైనటువంటి తీర్పు ఇచ్చిన పిఠాపురం ప్రజానీకానికి అభిమానులకి ధన్యవాదాలు

గెలుపు ఆనందంలో అంబరాన్ని అంటిన అభిమానుల సంబరాలు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండల కేంద్రంలో సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ విజయ దుందుభి మోగిన సందర్భంగా వారి అభిమానులు సంబరాలు చేసుకోవడం జరిగింది, మే 13న ఆంధ్రప్రదేశ్ లోజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి సుమారు 70 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనపై ఉన్న ప్రేమ అభిమానాన్ని బైక్ ర్యాలీ రూపంలో…

Read More

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పెండ్యాల #నెక్కొండ ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో టైలర్స్ డే సందర్భంగా మేరు సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త కొండ గణేష్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ హాజరై జెండా ఆవిష్కరించారు అనంతరం పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ వివిధ రూపాలలో ట్రైలర్లు దుస్తులను కుట్టి మానవునికి అందాన్ని తీసుకువచ్చే గొప్ప ఆర్టిస్ట్ మీరు కులస్తుడని కుట్టు…

Read More

గోడ్డలతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మెరుగు ప్రసాద్ అను వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసిన నిందితులను ఈరోజు పట్టుకొని వారి వద్ద నుండి హత్యా ప్రయత్నంకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీన పరుచుకొని రిమాండ్కు తరలించనైనది నిందితుల వివరాలు మెరుగు అశోక్ తండ్రి బుచ్చిరాజం వయసు 32 సంవత్సరాలు 2. మెరుగు బుచ్చి రాజం తండ్రి పోశయ్య వయసు 70 సంవత్సరాలు మరియు మెరుగు తిరుపతి తండ్రి బుచ్చిరాజం వయసు 35…

Read More

మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

కాప్రా నేటి ధాత్రి జనవరి 25 కాప్రా మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని సలహాదారులు టి.సత్యరెడ్డి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కె.వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా పిఎన్. జగదీశ్వర్ పివిఆర్ కృష్ణ, ఎస్. భువనచంద్ర, ప్రధాన కార్యదర్శి ఆర్. వి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శులు యు.ఈశ్వరరావు, పి.వెంకటేశం, ఈ.రామచంద్రారెడ్డి, ఆర్గనైజింగ్…

Read More
Efforts to strengthen government schools

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు నడికూడ:నేటిధాత్రి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్ధన సమయాని కంటే ముందుగానే పాఠశాలను సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు.అనంతరం మండల విద్యాశాఖ అధికారి కున్సోతు హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిత్యం పాఠశాలలను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని…

Read More

హుజూరాబాద్ కు ఈటెల టోకరా?

గజ్వేల్ నుంచి ఈటెల పోటీ ఉత్త ప్రచారం? హుజూరాబాద్ ప్రజలను మరో సారి మభ్యపెట్టేందుకే? మేడ్చల్ నుంచి ఈటెల పోటీ ఖాయం? నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.. ఈటెల అంతరంగం నేటిధాత్రి ఏనాడో బైటపెట్టింది… హుజూరాబాద్ లో ఈటెల పోటీ చేయడం అదే ఆఖరని ఆనాడే చెప్పింది. ఇప్పుడు అదే మాట ఈటెల నోటి నుంచి వస్తోంది… ఉప ఎన్నికల సమయంలోనే హెచ్చరించిన నేటిధాత్రి… తియ్యటి మాటలు, ఆ వెనుకే గొయ్యి తీసే చేతలు ఎలా వుంటాయో ఒక్క…

Read More

భూకంపం…దేనికి సంకేతం!

`హెచ్చరికలకు అర్థం…రానుందా ప్రళయం! `గోదావరి పరివాహక ప్రాంతం కదలికలు నిండిన భూ అంతర్భాగం. `భూకంపం…ఏమరపాటుగా వుంటే ఎంతో ప్రమాదం. `ఇప్పటికైనా జాగ్రత్త ఎంతో అవసరం! `రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 5.3 అంటే సామాన్యమైన విషయం కాదు. `గోదావరి నదీ పరివాహక ప్రాంతం భూ కంపాలకు కేంద్రం. `భూమిలోపల 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం. `ఒకవేళ అదే భూ కంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడితే ప్రమాదం ఊహకందనంతా వుండేది. `5.3 అనే సంకేతం…

Read More

వీణవంకలో కలకలం రేపుతున్న దొంగలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక వీణవంక, ( కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ వైన్స్ అలాగే వెంకటరమణ ఎలక్ట్రిషన్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారుజామున రోజులాగే షాప్ వద్దకు వచ్చిన షాపు యాజమాన్యం చూసేసరికి తాళాలు పగల గొట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పరిశీలించగా పక్కన ఉన్న వైన్ షాపులో దొంగలు పడ్డారని తెలిసిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు…

Read More

నిధుల దుర్వినియోగం పై విచారణ అంటే ఉలుకెందుకు!!

నిధుల దుర్వినియోగం పై బహిరంగ చర్చకు సిద్దం!! పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం నీకు క్లీన్ చిట్ ఇచ్చిందా?!!! ఎంపీటీసీ సభ్యులు మహ్మద్ బషీర్!! ఎండపల్లి, నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి దుర్వినియోగం చేశారని తెలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో మాట్లాడినందుకుగాను నిన్నటి రోజున తాజా మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి అవినీతి ఆరోపణలపై వివిధ రకాలుగా గాలి మాటలు మాట్లాడుతూ…

Read More

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్* 25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన….. వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్… వరంగల్, నేటిధాత్రి :    శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను…

Read More

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

కూకట్పల్లి, జూలై 06 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్య త్వానికి కూడా రాజీనామా చేశారు.ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌ మించింది.

Read More

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.* *కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.* *తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు* *దానికి సంబంధించిన వీడియో సోషల్…

Read More
Congress

నగరంలో తిరుగులేని శక్తిగా సిపిఐ ఎదగాలి.

నగరంలో తిరుగులేని శక్తిగా సిపిఐ ఎదగాలి మున్సిపల్ లో ఎర్రజెండా ఎగరడం కోసం కృషి చేయాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి కరీంనగర్, నేటిధాత్రి:   సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభకు న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. నగరంలో సిపిఐ పార్టీ ఎదుగుదల కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభ సందర్భంగా…

Read More

రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైంది.

# మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్. # ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నర్సంపేట టౌన్ , నేటిధాత్రి : రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్ లో గల తాజ్ కుర్సీదా మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని వేముల సాంబయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం…

Read More
error: Content is protected !!