బతుకమ్మ చీరాలు గృహలక్ష్మి ప్రొసీడింగ్లెటర్స్ పంపిణి

ఎంపీపీ, ప్రకాష్ రావు, ,వైస్ ఎంపీపీ ఉమారాణి ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు వెంకటనర్సయ్య ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం లోని అశోక్ నగర్ గ్రామం లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణి చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పడినుండి తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి సంవత్సరం, బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిన చేస్తున్నారు అదే క్రమంలో శుక్రవారం పంపిన చేసారు. అనంతరం గృహలక్ష్మి ప్రొసీడింగ్ లెటర్స్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ,…

Read More

యువ చైతన్య యూత్ నూతన కార్యవర్గం నియామకం!

నూతన అధ్యక్షుడిగా కొప్పుల చిరంజీవి,మరియు నూతన కార్యవర్గ సభ్యుల నియామకం!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ధర్మపురి నియోజక వర్గం, ఎండపల్లి మండలం గుల్లకోట లో యువ చైతన్య యూత్ నూతన కార్యవర్గం నియామకం జరిగింది, ఇట్టి కార్యవర్గాన్ని మాల సంఘం యూత్ సభ్యులు అందరూ హాజరై నూతన కార్యవర్గం నియామకానికి మద్దతు ప్రకటించారు, ఈసందర్భంగా అధ్యక్షులు కొప్పుల చిరంజీవి మాట్లాడుతూ,మాలల సంక్షేమానికి పెద్దపీట వేసిన వారికే మా మద్దతు ఇస్తామని, మా నేతను మేము కాపాడు కుంటామని,మాకు…

Read More

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రామన్న

రామన్నకే మద్దతు అంటున్న ఓటర్లు* మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య తంగళ్ళపల్లి నేటిధాత్రి   రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిక్కాల రామారావు కి కేటాయించిన బీరువా గుర్తుకు ఓటు వేయాలని బ్యాలెట్ ను చూపిస్తూ ప్రచారం జరిగింది. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ కార్యకర్తలు గడప గడప తిరుగుతూ ఓట్లను అభ్యర్తిస్తూ ప్రచారం సగిందన్నారు. సెస్…

Read More

నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి

– భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వైభవంగా చేపట్టాలి – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ – సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ సిరిసిల్ల(నేటి ధాత్రి): వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ నెల 17న మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పలు…

Read More

వెంకటపురంలో ఘనంగా వాజ్పాయ్ జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కేదేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని వెంకటాపురం గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.అనంతరం వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 8వ బూతు అధ్యక్షుడు ముష్కే భగత్,బిజెపి సీనియర్ నాయకులు ముష్కేసంతోష్,మునిగాల సంతోష్ రావు,పోల్నేని లింగారావు,పొనగంటి నర్సింగ్ రావు,మంగళపల్లి బాబు, గుజ్జుల సతీష్,మండల పవన్ కుమార్,ముష్కే రాకేష్,భోగి వంశీ,బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన ఎంపీపీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను బుధవారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్నం బుచ్చి రాజిరెడ్డి, ఎక్కటీ మధుసూధన్ రెడ్డి, పున్నం వెంకటేశ్వర్ రెడ్డి, తేడ్ల బాబు, సరిగొమ్ముల స్వామి, బుషావెని మల్లయ్య, ఐరెడ్డి రాజు, బూర్గుల ఐలు, జగన్…

Read More

అనుమతి లేని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల బ్రాంచ్ లను ముసివేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: కె .ఎల్.ఎన్ రెడ్డి కాలనీ ,మరియు పోచమ్మ మైదాన్ లో నూతనంగా ప్రారంభించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల కు ఇంటర్ బోర్డు నుండి ఎలాంటి అనుమతి లేదు , అయినప్పటికీ అల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల ను మోసం చేస్తూ హన్మకొండ లో ని కే. ఎల్. ఎన్ రెడ్డి కాలనీ లో మరియు వరంగల్ పోచం మైదాన్ బ్రాంచ్లలో అడ్మిషన్లు చేసుకుంటూ…

Read More

ఆలయ ఈ.ఓ. కృష్ణప్రసాద్ కు కౌన్సిలర్ నరాల శేఖర్ ఆత్మీయ సన్మానం

-కేదారేశ్వరస్వామి ఆలయ సందర్శన నేపథ్యంలో వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో గల రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి డి.కృష్ణ ప్రసాద్ ఆలయ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.దర్శనానికి వచ్చిన పురజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా తగు జాగ్రత్తలు తీసుకొమ్మని ఆలయ సిబ్బంది తగు సూచనలు చేశారు. శ్రీ కేదారేశ్వర…

Read More

ఆకేర్ వాగుపై వంతెన నిర్మించండి

నస్కల్ రైతులు భారీ వర్షాలు వస్తే వాగును దాటలేకపోతున్నాం అంటున్న రైతులు ఆకేరు వాగులో నుండి వెళ్తున్న మూగ జీవాలు చనిపోయాయి స్టేషన్గన్పూర్ నుండి తిరిగి వచ్చిన పంట పొలాల దగ్గరికి వెళ్లే పరిస్థితి దాపురించింది నాయకులు చేస్తానంటున్నారు గానీ ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి మా పోలాల వద్దకు వెళ్లేందుకు వంతెన నిర్మించండి బాబో అంటు ఎన్నిసార్లు స్థానిక నాయకులు వేడుకున్న ఫలితం లేదంటున్న రైతులు రైతు ప్రభుత్వం…

Read More
MLA Jagadish Reddy's suspension should be lifted...

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి…

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి… బిఆర్ఎస్ నాయకులు.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: అసెంబ్లీ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని సస్పెండ్ చేయడం అమానుషమని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై వేసిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో బిఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా రాజా రమేష్…

Read More

జంప్లా తండాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గిరిజనులు.

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి నియోజకవర్గం లో జాంబ్లా తాండకు చెందిన 150 మంది గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యశీలరెడ్డి అచ్యుత రామారావు ఆధ్వర్యంలో కొందరు గిరిజనులు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారున్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మెగా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని హామీ…

Read More
Dattatreya Swamy

దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం.!

రేపు రంజోల్ దత్తాత్రేయ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం జహీరాబాద్ నేటి ధాత్రి :     జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ లో ఉన్నటువంటి దత్తాత్రేయ. స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం గురువారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు. లియో క్రాఫ్ట్, ఇంటిరియర్స్ అధినేత చెవుల ఉమాకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి గణపతి పూజ, పంచామృత అభిషేకం, 9గం. లకు దత్త హోమం, 11. 30…

Read More

అగ్గిపెట్టెలో పట్టే సూక్ష్మ రైతు పరికరాలు

చందుర్తి, నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చెందిన గాడ్లోజి చంద్రప్రకాష్ చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన మట్టెల శిరీషను వివాహం చేసుకొని ప్రస్తుతం మల్యాల గ్రామంలోనే జీవనోఫాది నిమిత్తం విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి అయిన కమ్మరి పని, వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రైతుకు ఉపయోగపడే అనేక పరికరాలు చేస్తూ తన ఆలోచనలతో అగ్గిపెట్టెలో పట్టే రైతులు ఉపయోగించే గొడ్డలి, కొడవలి, కొంక, కత్తి వంటి పరికరాలు సూక్ష్మంగా తయారుచేసి…

Read More

గంగారం లో గిరాక తాటి కల్లు ఫుల్

గంగారం,నేటిధాత్రి : గిరాక తాటి కల్లు పేరు చెప్తే ఎవ్వరికైనా నోరు ఊరల్సిందే పల్లెలనుంచి పట్నం వరకు గిరాక తాటి కల్లు అంటే అమితామైన అభిమానం ఎందుకంటే ఒక చెట్టు నుంచి 40నుంచి 50సిసలా కల్లు దిగుతుంది మాములుగా తాటి చెట్టు నుంచి అయితే 2 సిసలు నుంచి మహా అయితే 8 సిసలా మధ్యలో ఆగుతుంది అదే గిరాక తాటి చెట్లు అయితే ఫ్యూర్ కల్లు గా ఆరోగ్యం నికి అండగా ఉంటుంది అని అభివర్ణించా…

Read More
Congress Party

భూభారతి రైతులకు మేలు చేస్తుంది.!

‘భూభారతి రైతులకు మేలు చేస్తుంది’ దేవరకద్ర /నేటి ధాత్రి: ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మదనాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, తనదనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల…

Read More
Vehicle

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం.

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం కల్వకుర్తి నేటి దాత్రి: కల్వకుర్తి పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈనెల 30వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఆటోలు, బైకులు వాహనాలను వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

Read More

ఆర్.ఎం.పి పి.ఎం.పి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

నస్పూర్, మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా తెలంగాణ ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమము మంచిర్యాలలో నిర్వహించడం జరిగినది .జిల్లా కమిటీ సభ్యులు మరియు మంచిర్యాల టౌన్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

Read More
Chiranjeevi.

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు..

చిరుతో అనిల్‌ వేగం మామూలుగా లేదు.. నేతిధాత్రి         అగ్ర కథానాయకుడు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా…

Read More

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నేటి ధాత్రి ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు…

Read More
error: Content is protected !!