చేతివృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయించాలి

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేతి వృత్తిదారుల వృత్తి రక్షణ వృత్తి సంక్షేమం కోసం 20000 కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నాడు చేతివృత్తిదారుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి…

Read More
గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, నేటిధాత్రి: గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా…

Read More

సింగరేణి ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ ఉత్సవాలు

జిఎం సాలెం రాజ్ ఆదేశాల మేరకు తేదీ. 09.10.2024న జరుగు సెలబ్రేషన్ కొరకు ప్రగతివనం రుద్రంపూర్ నందు జరుగు పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జీవి కోటిరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ తేదీ.09.10.2024న కొత్తగూడెం ఏరియాలోని ప్రగతి వనం నందు ఫ్యామిలీ డే మరియు బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతున్నందున ఈరోజు తేదీ:07.10.2024న కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి మరియు ఏజిఎం (సివిల్)…

Read More

ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

ఐక్యంగా పని చేశాం.. అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు..  ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె  ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే.. నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన…

Read More

వ్యవసాయ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మేల్యే చల్లా

వర్షంలోనే కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన రూ.1 కోటి 98లక్షలతో పూర్తయిన పలు అభివృద్ది పనుల ప్రారంభం పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రూ.84 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్,రూ.15 లక్షలతో టాయిలెట్స్ బ్లాక్స్, రూ.26 లక్షలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ , రూ.73 లక్షలతో మార్కెట్ యార్డ్ చుట్టూ నిర్మించిన ప్రహరీగోడను ప్రారంభించారు.ఈ…

Read More

Political Heat Rises in Telangana: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది!…

Read More
President

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_ — మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ కాప్రా నేటిధాత్రి 24     జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ…

Read More

బీసీ రుణాలు రాజకీయ ప్రమేయం లేకుండా రజక వృత్తిదారులకు వెంటనే అందించాలి

తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య పాలకుర్తి నేటిధాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల బిసి రుణాలు రాజకీయ ప్రమేయం లేకుండా రజక వృత్తిదారులకు వెంటనే అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలో రజక వృత్తిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిట్యాల ఎల్లయ్య అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట

కామారెడ్డి జిల్లా / జుక్కల్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

Read More

బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన జోగాపూర్ యువకులు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు, బిళ్ల నరేష్ తో పాటు సుమారు 50మంది యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. గురువారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, సర్పంచ్ మ్యాకల పర్శరాములు, పార్టీ గ్రామ…

Read More

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలో.రూ 5లక్షల నిధులతో మంజూరైన సిసి రోడ్డు పనులను ఎల్లమ్మ గుడి ఆవరణం లో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పల్లెల్లో గల్లీ గల్లీకి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని, ప్రస్తుతం మట్టి రోడ్లు లేని గ్రామాల లక్ష్యంగా ప్రభుత్వం సిసి రోడ్లు మంజూరు చేసి నిర్మిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కత్తి సంపత్ గుడి చైర్మన్…

Read More

repu nagaramlo jadugar anand blind fold root, రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’

రేపు నగరంలో జాదుగర్‌ ఆనంద్‌ ‘బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌’ ప్రఖ్యాత ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్‌ ఆనంద్‌ బ్లైండ్‌ ఫోల్డ్‌ రూట్‌ ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుందని జాదూగర్‌ ఆనంద్‌ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పుట్టానని, ఇప్పటి వరకు 33వేల షోలు చేసి పలు అవార్డులను పొందానని తెలిపారు. 1980లో బ్రస్సేలో ఇచ్చిన ప్రదర్శనకు దిగ్రాండ్‌…

Read More

కర్నాటక: ఫోన్ వ్యసనంపై తల్లిదండ్రులు మందలించడంతో 9వ తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు

చిక్కబళ్లాపుర: కర్నాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని ఒక గ్రామంలో మొబైల్ ఫోన్ వ్యసనంపై తల్లిదండ్రులు మందలించారని 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మంగళవారం పోలీసులు తెలిపారు. మృతుడు 15 ఏళ్ల లోకేశ్‌గా గుర్తించగా ఈ ఘటన చిట్టవలహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. లోకేశ్ ఎక్కువ సమయం మొబైల్ ఫోన్‌లోనే గడుపుతున్నాడని, చదువుపై దృష్టి పెట్టాలని ఆయన తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ అడిక్షన్‌పై సోమవారం తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ బాలుడు తన…

Read More

ఏడో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో తోటి మిత్రులతో గుర్తుచేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయులు సురేందర్, సాంబయ్య, కమల, సరోజినీ దేవి, రెహమాన్, కర్ణకుమారి, రజాక్, పూర్వ…

Read More

ములుగు కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ములుగు నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన పేదింటి ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,ములుగు జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.. ఈ కార్యక్రమంలో ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక…

Read More

వాళ్లు నమ్మదగినవాళ్లే కాదని ముందే చెప్పాం!

టిఆర్‌ఎస్‌ పెద్దలు వినలేరు? ఈటెల మోసాలు ఎనాడో బైటపెట్టాం? ప్రభుత్వం పట్టించుకోలేదు? ఉద్యమ కారుడి ముసుగులో పెంచుకున్న వ్యాపారం గురించి రాశాం! పౌరసరఫరాల శాఖను మేస్తున్నాడని చెప్పినా వినపడలేదు? అసైన్డ్‌ భూముల బాగోతం ఏనాడో చెప్పాం! మీరు కదల్లేదు? ఈటెల పోలీసులను పురిగొల్పి కేసులు పెడితే ఎదుర్కొన్నాం? బెదరకుండా, అదరకుండా ఈటెల అవినీతి మరింత బైట పెట్టాం! గటిక విజయ్‌ కుమార్‌ గురించి ముందే హెచ్చరించాం! సిఎంవోలో సాక్షిగా అక్రమాలకు తెరతీశాడని చెప్పాం! వినిపించుకోలేదు సరికదా! నేటిధాత్రి…

Read More

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన వికలాంగుల సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి భారత జాగృతి వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాగృతి వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ వికలాంగుల చట్టం 2016 ప్రకారం అర్హులైన వికలాంగులకు దళిత బంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి, తదితర పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని, జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో బ్యాక్…

Read More
TS Polycet

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025.

టీఎస్ పాలీసెట్ ఉచిత బోధన తరగతులు – 2025.  మందమర్రి నేటి ధాత్రి   సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరాం గారు మరియు డైరెక్టర్ (పా) శ్రీ కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో టీఎస్ పాలీసెట్ – 2025 పరీక్షకు ఉచిత బోధన తరగతులు నిర్వహించబోతున్నాము. ఈ తరగతులు 2025 ఏప్రిల్ 10 నుండి మే 10 వరకు సింగరేణి పాఠశాలల్లో నిర్వహించబడతాయి. అర్హులు: ఎస్ఎస్సి –…

Read More
MEO

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ ముత్తారం నేటి ధాత్రి: ముత్తారం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకములు మరియు యూనిఫామ్స్ ఎంపీడీఓ సురేష్ మండల విద్యాధికారి హరిప్రసాద్ లు విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాదేవి, డిపిఎం నాగేశ్వరరావు, ఏపిఎం పద్మ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Read More
Increases prices

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా,…

Read More
error: Content is protected !!