job fair,

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్ గణపురం నేటి ధాత్రి   గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను…

Read More

సత్య వాది..నిత్య వాది రేవంత్‌ రెడ్డి.

-18 నెలలు ధరల పెరుగుదల లేకుండా పాలిస్తున్న ఏకైక సీఎం రేవంత్‌ రెడ్డి -ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజమే చెబుతారు. -యదార్ధ వాది లోక విరోధి..కానీ రేవంత్‌ ప్రజా సారధి. -ప్రజల మేలు కోసం… తెలంగాణ వెలుగు కోసం రేవంత్‌ రెడ్డి. -సంక్షేమ ప్రధాత, ప్రగతి విధాత రేవంత్‌ రెడ్డి. -అబద్దాలు లేవు, ఆడంబరాలు లేవు. -ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరుస్తోంది. -నిజాలు చెప్పడం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. -ప్రజలను మభ్యపెట్టి రాజకీయం…

Read More

గాయపడిన గీత కార్మికుడిని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని సూరిపల్లి గ్రామంలో తాటి చెట్టు పై నుంచి గాయపడిన కొత్తకొండ రాజు గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన, గాయపడిన వారికీ గత ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లిం చడం లేదన్నారు.ప్రమాద…

Read More

సమర్థతకు మారుపేరు నిర్మలా సీతారామన్‌

తమిళనాడు పుట్టిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మెట్టినిల్లు 2008లో బీజేపీలో చేరిక అంచెలంచెలుగా కొనసాగిన ప్రగతి ప్రస్థానం రెండో మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు ఈమె రక్షణమంత్రిగా ఉన్నకాలంలోనే బాలాకోట్‌ దాడులు ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం ఈమె హయాంలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరణ హైదరాబాద్‌,నేటిధాత్రి:  నిర్మలా సీతారామన్‌ మనదేశానికి చెందిన ఆర్థికవేత్త, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్‌వ్యవహారాలశాఖ మంత్రిగా 2019నుంచి పనిచేస్తున్నారు. 1959…

Read More

పరకాలలో శూన్య నీడ ప్రయోగం చేసిన యాక్ టీమ్

పరకాల నేటిధాత్రి మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా,నిల్చున్నా,కూర్చున్నా మన నీడ మనకు కనబడుతోంది అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏడాదికి రెండుసార్లు సూర్యుని కిరణాలు మనిషికి నడి నెత్తి మీద పడుతూ రెండు మూడు నిముషాలు నీడ మాయమవుతుంది.దీనిని శూన్య నీడ దినం అంటారు. అయితే ఈ ఏడాది మే 9న గురువారం కూడా మధ్యాహ్నం12 గంటలకు శూన్య నీడ దినం గా పరకాలలో గ్రంథాలయం వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్…

Read More
poor

గుడిసే వాసుల కల నెరవేరేనా!

గుడిసే వాసుల కల నెరవేరేనా! పేదలు వేసుకున్న గుడిసె లకు పట్టాలు లభించేనా! శాయంపేట నేటిధాత్రి: పేద ప్రజలకు సొంతింటి కలగానే మిగిలిపోతుందా ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టిన సొమ్ము లేదంటే బ్యాంకు ద్వారా ఇంటి జాగాలు కొనుగోలు చేస్తు న్నారు కానీ పేదలకు కొనుక్కునే స్తోమత లేక కష్టం వారికి జాగలుకొని ఇల్లు కట్టుకుని స్తోమత ఉంటుందా! అందువల్ల వారి సొంతింటి కలను నిజం చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ ప్రభుత్వాలు…

Read More

మంజూరైన పనులను తక్షణమే మొదలు పెట్టాలి.

# అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు. # గ్రామాల అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పనులు తెచ్చారు. # జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ # రోడ్డుపై నిరసన దీక్షా చేపట్టిన బి ఆర్ ఎస్ నాయకులు. నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెందాలని ఉద్దేశ్యంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక రకాల నిధులను మంజూరు…

Read More
Eid-ul-Fitr prayers

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30.

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30 చంద్రుడు కనిపించిన తర్వాత ఉదయం 8:30 గంటలకు జహీరాబాద్‌లోని ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించబడతాయని ఈద్గా కమిటీ ప్రకటించింది. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్,ఈద్గా కమిటీ పర్యవేక్షణలో ఈద్గా మైదానంలో విలేకరుల సమావేశం జరిగింది.అన్ని మసీదుల నుండి యువకులు మరియు నగర పండితులను ఆహ్వానించారు.ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఖాస్మి మరియు ఖాజియుద్దీన్ ఖతీబ్ ఈద్గా,ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తెస్తూ, యువత ఐక్యంగా ఉండి మతంపై…

Read More

కోట గుళ్ళు లో ఘనంగా కార్తీక సోమవార పూజలు

స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన భూపాలపల్లి డి.ఎస్.పి దంపతులు జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, శ్రీశైలం దంపతుల పూజలు కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి నువ్వుల నూనెతో అలంకరణ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయ కాలక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు గంగాధర్ నాగరాజులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. కార్తీక సోమవారం…

Read More
Summer

వేసవి కాలంలో ప్రకృతి సోయగం.

వేసవి కాలంలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తున్న ముదిగుంట రహదారి జైపూర్,నేటి ధాత్రి:       మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట, కాన్కూర్ మార్గంలో కనువిందు చేస్తున్న రహదారి వనాలు. ముదిగుంట రహదారి నుండి ప్రయాణించే వాహనాదారులు ఈ ప్రకృతి వనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇంత మండు వేసవి కాలంలో కూడా ఈ చెట్లు ఒకదానికి ఒకటి అల్లుకొని చల్లదనాన్ని ఇస్తూ రహదారి వెంట పూలవనంతో చూపరులను అబ్బురపరుస్తున్నాయి….

Read More

తమకు నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం నరసింహుల పల్లె గ్రామంలో రైల్వే లైన్ వస్తున్నందున గ్రామంలో రైతులకు ఇప్పటికి నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో 168.. 169.. సర్వే నెంబర్లలో10. పరికరాల భూమిని రైల్వే లైన్ కోసం రెవెన్యూ అధికారులు సేకరించి చెక్కులు పంపిణీ చేశారని కానీ 168 సర్వేనెంబర్ లో గల ఉన్న మూడు బావులు ఒక బోర్వెల్ కు చెక్కులు రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని వాటికోసం ఎమ్మార్వో ఆర్డీవో…

Read More
winners

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన.!

బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నెటిదాత్రి : వనపర్తిలో సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బ్యాట్ మెన్టెన్ పోటీలలో డబుల్స్ సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన సయ్యద్ జీషాన్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు .15 వ వార్డ్ మున్సిపల్ మాజి కౌన్సిలర్ ,బండారు కృష్ణ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోజ్ పెద్దింటి.వెంకటేష్, జోహెబ్బు హుస్సేన్. ,చిట్యాల రాము, ధర్మా నాయక్,…

Read More
CM Revanth Reddy.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట డిపో జేఏసీ విజ్ఞప్తి నర్సంపేట,నేటిధాత్రి:       డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జూన్ 5 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగు మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణు సీఎం రేవంత్ రెడ్డికి…

Read More

స్థానికులకు ఐఎంఎల్ డిపోలో ఉపాధి కల్పించాలి…

ఐఎంఎల్ డిపో హమాలి ఉద్యమ కమిటీ నాయకులు…. కొల్చారం( మెదక్ ) నేటి ధాత్రి: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్ పూర్ లో ఉన్న ఐఎంఎల్ డిపో లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐ ఎం ఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు ఐఎంఎల్ డిపో లో పని కల్పించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించామని ఐఎంఎల్…

Read More

దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- దుర్గ మత ఆశీస్సు లు అందరికి ఉండాలని , దుర్గామాత కృపకటాక్షాల ఈ ప్రాంతం అంత పడి పంటల తో, సుభిక్షంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాత ను సునీతా రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు సునీతా రెడ్డి ని శాలువాల తో ఘనంగా సన్మానించారు. ఈ…

Read More

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ 

ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా…

Read More

దొంగతనం కేసు ను చేదించిన పోలీసులు

నిందితుల అరెస్ట్ కోర్టులో హాజరు దొంగలించిన సొత్తు స్వాధీనం నిందితుల్లో ఇద్దరు మైనర్లు నిందితుల అరెస్టుకు కృషిచేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్సై రవికుమార్ మంగపేట, : నేటిధాత్రి మండలంలోని కమలాపురం సాయిబాబా ఆలయంలో గత పది రోజుల క్రితం దొంగతనానికి పాల్పడ్డ కమలాపురంకు చెందిన నిమ్మల వినయ్ కుమార్, ఇటుకల నిఖిల్ లతో పాటు మరో ఇద్దరు మైనర్ బాలులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మంగపేట ఎస్సై జి. రవి కుమార్ ఆదివారం తెలి…

Read More
party leader

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసిడిసి)మాజీ చేర్మెన్ వై.నరోత్తం.. జహీరాబాద్ నేటి ధాత్రి: జి.శ్రీనివాస్ న్యాయవాది తండ్రి జి.అడివప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసి డిసి) మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,నివాళులర్పించిన వారిలో చెంగల్ జైపాల్,దిలీప్,ఉన్నారు.

Read More

కేయూలో ఉద్యమ నాయకులమని చెప్పుకొని పార్టీలలో చేరిన విద్యార్థి సంఘాల నాయకులను నమ్మకండి.

హనుమకొండ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ ఆవరణలో అన్ని విద్యార్ధి సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాకతీయు యూనివర్సిటీ ఎంఎస్ యు ఐ ప్రెసిడెంట్ పాషా మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో ఇన్ని రోజులు జాక్ పేరుతో చెలమని అవుతూ పబ్బం గడుపుతూ, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తూ, కాకతీయ యూనివర్సిటీ పేరును చెడగొట్టి, కాకతీయ యూనివర్సిటీ లోని విద్యార్థి సంఘాల నాయకులను నిర్వీర్యం చేస్తూ విద్యార్థులను ఇన్ని రోజులు తమ కార్యక్రమాల కోసం…

Read More
error: Content is protected !!