పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజశేఖర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని గుండాల సీఐ రవీందర్, ఎస్సై రాజశేఖర్ అన్నారు. పోలీసులు ప్రజల ధన మానప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పోలీసుల అమరుల త్యాగాలు ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని వారన్నారు. శనివారం గుండాల పోలీస్ స్టేషండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది…

Read More

ఈవీఎం గోడౌన్ ను,స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన కలెక్టర్,ఎస్పీ.

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున వేములవాడ పట్టణాల్లో జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, సర్దాపూర్ వద్ద గల ఈవిఏం గౌడన్ లను అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.జిల్లా కేంద్రంలోని సర్ధపూర్ లో గల ఈవీఎం గోడౌన్లు,సిరిసిల్ల ,వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం రోజున అధికారులతో కలిసి సందర్శించారు….

Read More

పాడి కౌశిక్ రెడ్డి స్వగృహంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వీణవంక (కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:ఆడబిడ్డల పండుగ బతుకమ్మ పండుగ పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సతీమణి పాడి శాలిని రెడ్డి వారి సగృహంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మహిళలతో పాటు బతుకమ్మను పేర్చి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాడి శాలిని రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలతో మమేకమైన బతుకమ్మ…

Read More

పోలిసు అమరువీరుల త్యాగాలు చిరస్మరణీయం ఎస్పి కిరణ్ ఖరే, కలెక్టర్ భవేశ్ మిశ్రా

పోలిసు అమరవీరులకు ఘనంగా నివాళులు భూపాలపల్లి నేటిధాత్రి పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీస్ ప్లాగ్ డే) భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పి కిరణ్ ఖరే ఆధ్వర్యంలో ఘనoగా నిర్వహించారు. అమరవీరుల స్మారక స్థూపానికి ఎస్పి, కలెక్టర్ భవేశ్ మిశ్రా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ.. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి…

Read More

జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటా..

# నేను మళ్లీవస్తా .. మిగిలిన పనులు పూర్తి చేస్తా.. # నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట , నేటిధాత్రి : నిత్యం ప్రజల కోసం సేవలు చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు నిత్యం అండగా ఉంటానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణ పాకాల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సమీక్ష సమావేశం అధ్యక్షుడు పోడేటి అశోక్ అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఏ హాల్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా…

Read More

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్ లకు ప్రత్యేక గౌరవం

జిల్లాలో ముదిరాజ్ సోదరులకు 30గుంటల స్థలం, భవన నిర్మాణం కోసం 1కోటి రూపాయలు మంజూరు ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకుని వస్తా. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బండ ప్రకాష్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించేలా ముఖ్యమంత్రి ని నావంతుగా కోరుతా. భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజు అభినందన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ…

Read More

పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి. సింగరేణి మండలం లావుడ్యా తండా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్.తండ్రి శివ కు నివాలులు అర్పించిన బి.అర్.ఎస్ నాయకులు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ని ఫోన్ లో పరామర్శించిన జీవన్ లాల్ మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతి లావుడియ తండా గ్రామానికి చెందిన లావుడ్యా శివ ఇటీవల కాలంలో మృతి చెందారు. శనివారం పేదకర్మ కు బి.అర్.ఎస్ నేతలు హాజరై శివ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివళులర్పించారు. ఇట్టి విషయాన్ని…

Read More

విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన జన సమితి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఒక ప్రకటనలో మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ జిల్లా విలేకరుల సమావేశం నిర్వహించి డిపిఆర్ఓ ద్వారా సమాచారం సేకరించి విలేకరులుగా పనిచేస్తున్నారా లేదా అని గుర్తిం చి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే బాగుండేదని ఆయన అన్నారు దినపత్రిక లలో వార్తలు రాసే విలేకరులకు…

Read More

వాచాతి పల్లి గ్రామ ప్రజల పోరాటానికి అభినందనలు.

ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందీ. మద్రాస్ హైకోర్టు తీర్పునకు అభినందనలు. టీ .ఏ .జి .ఎస్. కార్యదర్శి పోలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. తమిళనాడు రాష్ట్రంలోని వాచాతిపల్లి గ్రామ ప్రజల పోరాటానికి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాలు జరపాలని ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, మహిళా సంఘం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీలు ఉమ్మడిగా ఇచ్చిన పిలుపులో భాగంగా మహా ముత్తారం మండల కేంద్రంలో 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి అభినందనలు తెలియజేయాలని,…

Read More

సద్దుల బతుకమ్మ పండుగ… ఘనంగా జరుపుకోవాలని…

  * సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…. కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట గ్రామంలో ఆదివారం ఘనంగా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో జరగబోయే సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా గ్రామ ప్రజలకు పంచాయతీ పాలకవర్గానికి, చిన్నలకు , పెద్దలకు సద్దుల బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. తంగేడు పువ్వులు తాంబాలమంతా తీరో క్క రంగులతో పేర్చిన పువ్వులతో…

Read More

మహిళలు అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారు

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : తమిళనాడులోని వాచాతి గ్రామ ప్రజలపై అగైత్యాలకు పాల్పడిన గ్యాంగ్ రేపు నేరస్తులపై అక్కడి మహిళలు అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,నేరస్తులైన పోలీసులు అడవిశాఖ రెవిన్యూ…

Read More

నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి సతీమణి వాసంతి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి కొండూరు మంజుల ఆర్య వైశ్యులు వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా శివకుమార్ కొట్ర…

Read More

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

గంగారం, నేటిధాత్రి : గంగారం మండలం దుబ్బాగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ఈసం కాంతారావు ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి గంగారం మండలం అధ్యక్షులు ఇర్ప సూరయ్య, సీనియరు నాయకులు ఈసం సమ్మయ్య చెన్నూరి వెంకన్న,పిఏసిఎస్ డైరెక్టర్ దుర్గం సమ్మయ్య, డా’రామలింగాయ్య గుంజేడు ముసలమ్మా డైరెక్టర్ వాసo వెంకన్న ఈ చేరికల కార్యక్రమానికి హాజరైనారు మండలం పార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య, కాంగ్రెస్ నుoడి కార్యకర్తలకు నాయకులు కు కండువా కప్పి…

Read More

ప్రకృతినే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ

నేడే సద్దుల బతుకమ్మ మందమర్రి, నేటిధాత్రి:- ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి,ప్రకృతినే దేవతగా భావించి, పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు దెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి, తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో,సంప్రదాయంగా, వేడుకగా జరుపుకునే…

Read More

బిజెపి నుండి 33 కుటుంబాలు బిఅర్ఎస్ లో చేరిక

దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని బంధంపల్లె గ్రామ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవాల సంపత్ రావు తో పాటు ప్రజా ప్రతినిధులు, 33 కుటుంబాలు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారి వివరాలు.. మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణ,7 వ వార్డు కొత్తూరి లక్ష్మి, భాజపా గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్,మాజీ వార్డు మెంబర్ ఎక్కటి రాజి రెడ్డి,హుస్సేన్ పల్లీ…

Read More

గులాబీ గూటిలోకి చేరికల జాతర

సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వలసలు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు శాయంపేట నేటిధాత్రి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు. తహరాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రేణికుంట్ల కుమార్, కో ఆప్షన్ నెంబర్, కొమ్ముల సతీష్ బిజెపి బూత్…

Read More

ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో ప్రచారం చేయాలి.

ఒక్కసారి అవకాశం కల్పిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో సమగ్ర అభివృద్ధి చేసిన. మరో సారి అవకాశం ఇవ్వండి భూపాలపల్లికి మైనింగ్ కళాశాల,మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తా నాడు ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఎన్నికల్లో ఒకరిదగ్గర కూడా ఒక్క రూపాయి ఆశించలేదు దొంగ ఏడుపులు, అబద్ధపు వాగ్దానాలు నాకు రావు భూపాలపల్లి పట్టణానికి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేస్తున్నా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి 2018 ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు నామీద…

Read More

పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బాధితురాలికి అప్పగించిన

రుద్రంగి ఎస్సై కె రాజేష్ రుద్రంగి, నేటిరాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ అనునామే పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు CEIR పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, దీనికి వెంటనే రుద్రంగి పోలీస్ వారు CEIR పోర్టల్ ద్వారా బాధితురాలికి రుద్రంగి ఎస్సై కె .రాజేష్ అప్పగించారు. అదేవిధంగా రుద్రంగి మండల ప్రజలు CEIR పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ గారు…

Read More

పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి

*సౌభ్రాతృత్వం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి *దేశం కోసం, ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం; *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ గల పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే…

Read More

ఆరు లక్షలతో లక్ష్మీదేవి అవతారం ఎత్తిన దుర్గాదేవి అమ్మవారు

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ని రాంపురం గ్రామంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష్మిదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు,అమ్మవారు శనివారం మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి 500,200, 50 రూపాయలు 20 రూపాయల నోట్లతో మొత్తం ఆరు లక్షల రూపాయలతో అలంకరించారు. గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మండపంలో దుర్గామాత శనివారం ధనలక్ష్మి అవతారంలో ప్రజలకు అమ్మవారు దర్శనం ఇచ్చారు, పూజా…

Read More
error: Content is protected !!