అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ తహసీల్దార్

వరంగల్, నేటిదాత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, వరంగల్ మండల కేంద్రము పరిధిలోని కొత్తవాడ, తుమ్మలకుంట లోని రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న ఆహార వస్తువులను, మందులు, అలాగే విద్యార్థుల, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల సంరక్షణ కొరకు ఇలాగే ప్రతి రోజు నగర పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం అని తహసీల్దార్…

Read More

సిద్దిపేటలో గన్ ఫైర్

సిద్దిపేటలో గన్ ఫైర్ రూ.43 లక్షలు ఎత్తుకెళ్లిన ఆగంతకులు సిద్దిపేట నేటిధాత్రి|:సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.. వివరాల్లోకి వెడితే.. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి…

Read More

రోడ్డు భవనాల శాఖ మంత్రి ని కలిసిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్ లో టాస్పాండ్ లో సినిమా పరిశ్రమ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం పూజ

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అభిషేకం ప్రత్యేక పూజ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబందియాదగిరి శ్రీ మేధా స్కూల్ ఉపాధ్యాయులు బొమ్మ రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు పూజా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు

Read More

పార్లమెంట్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకం

వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించడం లో విలేకరుల పాత్ర చాలా కీలకం అని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో జర్నలిస్టులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల్లో మీడియా పాత్ర గురించి వర్క్ షాపు నిర్వహించారు ఈ సందర్భంగా డీపీఆర్వో సీతారాం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకమైందని, జర్నలిస్టులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన…

Read More

విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి

డీఈవో కు వినతి పత్రం ఇచ్చిన టియుడబ్ల్యుజే ఐజేయు వనపర్తి నేటిధాత్రి :– ప్రైవేట్ పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా కృషి చేయాలని టియుడబ్ల్యుజే ఐజేయు వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఈవో కార్యాలయంలో మంగళవారంనాడు డి ఇ ఓ గోవిందరాజులు కు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం మాదిరిగా 2024 -25 విద్యాసంవత్సరానికి ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా చూడాలనీ , ప్రతి…

Read More

విద్యార్థుల ప్రదర్శనలు అద్భుతం

నూతన ఆవిష్కరణలతో సమస్యలకు పరిష్కారం.. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు చాలా అద్భుతంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. విద్యార్థుల కృషిని జిల్లా కలెక్టర్ అభినందించరు. మహబూబ్ నగర్ లోని ఫాతిమా విద్యాలయంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రదర్శించిన ప్రయోగాలను నిశితంగా పరిశీలించడంతోపాటు ప్రయోగాల ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు….

Read More

రంగ రంగ వైభవంగా వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం.

భక్తులకు అన్నదానం. రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :- కోర్కెలు తీర్చే స్వామిగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం రంగ రంగ వైభవంగా జరిగింది. రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆలయ అర్చకులు అనిల్ బాబు నేపథ్యంలో పూజారులు వేదమంత్రాల తో కళ్యాణాన్ని జరిపారు. కల్యాణ వేడుకలు గ్రామస్తులతోపాటు వివిధ గ్రామాల చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి ఎంతో వితిష్టత…

Read More

కొత్త పాత కలయికతో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదగాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి అందరికీ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. కూకట్పల్లి, జూలై 13 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్ సూచ నలతో ,శనివారం కూకట్ పల్లి నియోజ కవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీ ష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదా రు వేం నరేందర్ రెడ్డిని కలిశారు.ఈ సంద…

Read More

సింగరేణి బ్లాకుల వేలంపాటను వెనక్కి తీసుకోవాలి.

వాపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,ప్రదర్శన.. భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి బచావో నినాదంతో వాపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఏఐటీయూసీ సిఐటియు కార్మికులు కలిసి గణేష్ చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవహారం ప్రదర్శన నిర్వహించారు. వాపక్ష పార్టీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి ముఖ్యఅతిథిగా *ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష్క సమ్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముష్క సమ్మయ్య, సిపిఎం…

Read More

తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు

దావోస్‌ వేదికగా రేవంత్‌ ప్రభుత్వం సాధించిన మరో విజయం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులకోసం చంద్రబాబు చర్చలు వివిధ సంస్థల ప్రతినిధులు, సి.ఇ.ఒ.లతో ఎడతెరిపిలేని చర్చలు కృత్రిమమేధకు చంద్రబాబు ప్రాధాన్యం ఒకే వేదికపై గురుశిష్యులు ఈసారి దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి తెలుగు రాష్ట్రాల పరంగా ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకావడం తమ రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నించడం ఒక ఎత్త యితే ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో…

Read More

ఈ నెల21 న జిఎంఆర్ఎం ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని యువతి యువకులకు ఈ నెల 21 న చిట్యాల మండలములోని యువతీ యువకులకు జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ని నిర్వహించడం జరుగుతుంది అని జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి తెలిపారు. ఆయన మండల కేంద్రము లో విలేకరులతో మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి మండలంలో యువతీ యువకులకు ఉచితంగా డ్రైవింగ్…

Read More

సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు

మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు జైపూర్ , నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు…

Read More

వెల్గటూర్ ఎంపిపి కూన మల్ల లక్ష్మి పై అవిశ్వాసం!!.

వెల్గటూర్ మండలం లోని 15 మంది ఎంపిటిసి ల్లో అవిశ్వాసానికి 10 ఎంపిటిసి ల మద్దతు!! మారుతున్న రాజకీయ సమీకరణాలతో పొలిటికల్ హీట్. !! ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా లోని ఉమ్మడి వెల్గటూర్ మండలం లోని ఎంపిపి కూనమళ్ళ లక్ష్మి పై స్థానిక ఎంపిటిసి లు అవిశ్వాసం తీర్మాన పత్రం జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఎంపిటిసిలు సమర్పించడం జరిగింది,స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ నిధులు మంజూరు లో…

Read More

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ని కలిసిన

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నేటిధాత్రి జూన్ 29: ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోనీ అన్ని డివిజన్ల ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రం లో పలు మౌలిక సదుపాయాల కల్పన గురుంచి మరియు జిల్లా ప్రాధమిక ప్రభుత్వ పాఠశాల లో పలు అభివృద్ధి పనుల కొరకు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి ,మాజీ కార్పోరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి ,ఫైళ్ల…

Read More

ఎండపల్లి మండలంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు!!

మహిళ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది స్థానిక ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్!!! మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ఏపిఎం చంద్రకళ!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు స్థానిక ఎంపీటీసీ సభ్యులు, మహ్మద్ బషీర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా, నిర్వహించారు, మహిళల సమక్షం లో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు,ఈ సందర్భంగా పిసిసి…

Read More

జైపూర్ లో ఏపీవోగా విధులు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్

  జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎం పి ఓ గా బాధ్యతలు నిర్వహించి డి ఎల్ పి ఓ గా పదోన్నతి పొందిన సతీష్ కుమార్ కి సోమవారం రోజున ఘనంగా సత్కరించి శాలువా కప్పారు. మండలానికి వీరు చేసిన సేవలు చాలా అమోఘం ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ, ఎంపీఓ, సూపర్డెంట్, ఏపీవో , పంచాయతీ కార్యదర్శులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

తప్పు మీదే!

బాధ్యతలేని తల్లిదండ్రులే పిల్లలకు శాపం పిల్లలను ఎల్లవేళలా కనిపెట్టుకొని వుండాలి మితిమీరిన ఆంక్షలు, అతిస్వేచ్ఛ రెండూ పనికిరావు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి సక్రమంగా జీవించడం నేర్పండి…ప్రతివిషయంలో కలుగజేసుకోవద్దు   అంబరిల్లా పేరెంట్‌షిప్‌ పనికిరాదు ప్రేమ పేరుతో క్రెడిట్‌కార్డులు, పాకెట్‌ మనీ విచ్చలవిడిగా ఇవ్వొద్దు ఏది అవసరమో అది ఇవ్వండి…కోరుకున్న ప్రతిదాన్ని ఇవ్వక్కరలేదు చెడు అలవాట్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పు మీపై వుంచుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించి లాభంలేదు ఎవరి జీవితం వారిదే…ఒకరితో…

Read More
error: Content is protected !!