ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా డాక్టర్ జి ఆర్ సి రెడ్డి

*వరంగల్,నేటిధాత్రి:* ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా అత్యుత్తమ విద్యావేత్త మరియు పరిశోధకుడు డాక్టర్ జి ఆర్ సి రెడ్డి శనివారం విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు.   ప్రస్తుత పదవికి ముందు, డాక్టర్ రెడ్డి, ఎన్ఐటి( నిట్) కాలికట్ ఎన్ఐటి(నిట్) గోవా డైరెక్టర్ గా, 2005-2017 కాలంలో వరంగల్, ఎన్ఐటి డైరెక్టర్ ఇన్ఛార్జి గా, ఎన్ఐటి సిక్కిం, ఐఐఐటి కొట్టాయం మరియు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మరియు వైస్-ఛాన్సలర్ శారదా విశ్వవిద్యాలయం గా విధి పూర్తయింది. తన నియామకం…

Read More

రాష్ట్ర అభ్యున్నతిలో హరితహారం కీలకం -మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా,నేటిధాత్రి: రాష్ట్ర అభ్యున్నతిలో హరితహారం కీలకంగా మారుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం 6వ విడత హరిత హారంలో భాగంగా జిల్లాలోని బయ్యారం లో అవెన్యూ ప్లాంటేషన్, చర్లపల్లి మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటారు. అనంతరం బయ్యారంలో పి. ఏ. సి.ఎస్ ఆధ్వర్యంలో కోటి రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతూ బిందు,…

Read More