
చెక్ పోస్ట్ ను సందర్శించి..వాహనాలను తనిఖీ చేస్తున్న డీఎస్పీ రాములు
మొగుళ్ళ పల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25 ఎన్నికల కోడ్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పెద్దవాగు బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను భూపాలపల్లి డిఎస్పీ రాములు బుధవారం సందర్శించారు. అనంతరం అటువైపుగా వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సంభవిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టేందుకు మద్యం, డబ్బులను ఇతరాత్రా వస్తువులను పంచేందుకు వీలు లేకుండా చెక్ పోస్ట్…