పోలీసు కొలువులు సాధించిన వారిని ఘనంగా సన్మానించిన మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో గురువారం విడుదలైన పోలిస్ ఉద్యోగాలు సాదించిన యువకులనుముత్తారం మండలం మాజీ ఎంపీపీ రైతుబందు మండల అద్యక్షుడు అత్తే చంద్రమౌలి అద్వర్యంలో పంచాయితి పాలక వర్గం ఘనంగా సన్మానించారు. లక్కారం గ్రామానికి చేందిన దయ్యాల సంతోష్ ఏఅర్ కానిస్టేబుల్,భూడిద సాగర్ జైల్ కానిస్టేబుల్,మంథని అఖీల్ ఆర్మీలో సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తీ చేసుకోని జమ్ము కాశ్మీర్ కు విధులు నిర్వహించడానికి వెళ్తున్న అతని షాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ…

Read More

ఇంచార్జి వార్డెన్లతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

– ఇంచార్జి వార్డెన్లతో ప్రశ్నార్థకంగా మారుతున్న విద్యార్థుల భవిష్యత్త్ – హాస్టళ్లలో ఇంచార్జి వార్డెన్ ల పర్యవేక్షణ కరువు. – లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం …. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇంచార్జి వార్డెన్లు – మెనూ గురించి పట్టించుకునే వారు లేరు – ఎస్సీ కళాశాల హాస్టల్లో పనిచేయని మరుగుదొడ్లు, తిరగని ఫ్యాన్లు – ఇంచార్జి వార్డెన్లతో విద్యార్థుల సమస్యలు పట్టించుకునేదిఏరు ? – చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్…

Read More

కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల బాగోగులే నా లక్ష్యం.

ఎం. ఎల్. ఏ. వనమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు.అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని.పాత పాల్వంచలో గల చింతల చెర్వు పై 10కోట్ల రూ:ల వ్యయంతో.మంజూరు అయిన.ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులకు శుక్రవారం వనమా.శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతున్నానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గానికి.అధిక నిధులు మంజూరు…

Read More

వేతనాలు, పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సమ్మె కొనసాగింపు

  కొత్త మెనుకు బడ్జెట్ కేటాయించాలని మునుగోడుఎమ్మెల్యేకు వినతి పత్రం మా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను నిలదీసిన మధ్యాహ్న భోజన కార్మికులు నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు మండలం కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్న భోజన కార్మికుల…

Read More

మహిళలకు చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక ఒకటో వార్డులో సి.యస్.ఐ సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారి ఎండి షమీం,ఆర్పి జయప్రద, మహిళలు,వార్డు యువకులు, శరత్ బాబు,మరుపట్ల మహేష్,బి.అంజి,బి.విల్సన్, ఒం

Read More

జడ్చర్ల మండల నూతన తహసీల్దార్ కార్యాలయాని ప్రారంభించిన ఎమ్మెల్యే . చర్లకొల్ల లక్ష్మారెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల మండల జడ్చర్ల మున్సిపల్ టౌన్ లో నూతనంగా నిర్మించిన జడ్చర్ల మండల తహసీల్దార్ కార్యాలయాని మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బి, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావు , రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రమావత్ వాల్య నాయక్ , జడ్చర్ల మండల…

Read More

రేవంత్ రెడ్డి కి నా సూటి ప్రశ్న మీ కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కర్ణాటకలో అమలు చేయండి

  ప్రతి అకౌంట్లో 15లక్షలు‌ జమ చేసిన తర్వాత బీజేపీ నాయకులు ఓట్లు అడగాలి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మున్నూరుకాపు ఫంక్షన్ హాల్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గుడిసె లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు…

Read More

మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృతజ్ఞతగా.. 6 వేల మంది విద్యార్థుల భారీ ర్యాలీ..

# ఆనందోత్సవంలో విద్యార్థి సంఘాలు,విద్యార్థులు నర్సంపేట,నేటిధాత్రి : కార్పొరేట్ వైద్యం అందించేందుకు అలాగే నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన వైద్య విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నది.ఈ క్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట కు మెడికల్ కళాశాలను మంజూరి చేయించి నిర్మాణ పనులను ప్రారంభించారు.అందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతగా విద్యార్థి ఐక్య వేదిక సంఘాల అధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని బిట్స్, జయముఖి,…

Read More

ఓదెల మండలం లో నూతన గీత కార్మిక సంఘం కమిటీ సభ్యులను సన్మానం చేసిన గౌడ సంఘం నాయకులు ఎగోలపు సదయ్య గౌడ్

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి: ఓదెల మండలం లోని శానగొండ ,జీలకుంట, కోలనూర్ ,గోపరపల్లే గ్రామాల్లో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పడగా వారిని గౌడ సంఘం నాయకులు, ఎగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎగొలపు సదయ్య గౌడ్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు రంగు శంకర్ గౌడ్,మూల కుమారస్వామి గౌడ్,తోట తిరుపతి గౌడ్,తోట ఐలయ్య గౌడ్,మార్క రాంప్రసాద్ గౌడ్,రంగు…

Read More

డిసిసి బ్యాంక్ నూతన బ్రాంచ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది.

#ఎమ్మెల్యే పెద్ది చొరవతోనే మండల కేంద్రంలో బ్యాంకు ఏర్పాటు. #డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ . నల్లబెల్లి నేటి ధాత్రి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసి బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చైర్మన్ మార్నేని రవీందర్ హాజరై ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఒకప్పుడు సహకార సంఘాలలో రైతులు భాగస్వాములు కావాలని ఎవరు ముందుకు వచ్చే ప్రయత్నం ధైర్యం చేయలేదని ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడం…

Read More

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

స్టేషన్ ఘనపూర్: జనగాం నేటిధాత్రి ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో శుక్రవారం రోజు జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళలకు కానుకగా పంపిన బతుకమ్మ చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొన్న రజిత ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు…

Read More

కడియం ను మర్యాదపూర్వకంగా కలిసిన చాగల్లు గ్రామస్తులు

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరిని చాగల్లు సర్పంచ్ పోగుల సారంగపాణి కడియం యువసేన సోషల్ మీడియా ఇన్ఛార్జి బాస్కుల సమ్మయ్య ఆధ్వర్యంలో కడియం శ్రీహరి ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని లక్ష మెజార్టీ దిశగా పనిచేస్తామని గ్రామ ప్రజలు మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగా ఉద్యమకారుడు, బి సుధాకర్. బి…

Read More

యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్ట సారిస్తుంది.

జమ్మికుంట కరీంనగర్ జిల్లా నేటి ధాత్రి ప్రస్తుతం యువత సెల్ ఫోన్ మాయలో పడి తమ విలువైన జీవితాన్ని వృధా చేస్తున్న నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటుతో పాటు వారికి అవసరమైన క్రీడా పరికరాలను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని యంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అన్నారు. ఇల్లందకుంట మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల పరిధిలోని…

Read More

ఇద్దరు గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్ట్

నిందితుల నుంచి 7.44 కే‌జి ల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్ లు స్వాధీనం భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి పుల్లా కరుణాకర్ మాట్లాడుతూ గురువారం రోజు సాయంత్రం సుమారు 04 గంటల ప్రాంతంలో జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు ప్రదేశాలలో 5 ఇన్ క్లైన్ మైన్ పరిధిలో జయశంకర్ పార్క్ దగ్గర గల భారత్ గ్యాస్ గోదాం వద్ద భూపాలపల్లి…

Read More

క్రీడాకారులకు క్రికెట్ కిట్లుపంపిణీ చేసిన సర్పంచ్.

  చిట్యాల,నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి క్రికెట్ కిట్ల ను శుక్రవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో హై స్కూల్ విద్యార్థులకు చిట్యాల గ్రామ సర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్రావు మరియు ఎంపిటిసి.కటుకూరి పద్మ నరేందర్. క్రికెట్ కిట్లను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తు వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ…

Read More

గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా శంకుస్థాపన

దుల్మీట నేటిధాత్రి…. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్షి సాగర్ చేతుల మీదుగా 33 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అంగన్వాడీ బీల్డింగ్ 6లక్షల 50వేల రూపాయలు, ముదిరాజ్ కమ్యూనిటీ హల్ కు 16 లక్షల 50వేలు,సీసీ రోడ్డుకు 10 లక్షల రూపాయలతో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాలపల్లి గ్రామ అభివృద్ధికి 33 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి…

Read More

నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీక గృహలక్ష్మి పథకం

*ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు *చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనం ప్రారంభం, ఓపెన్ జిమ్ ప్రొసీడింగ్స్,మండల కేంద్రంలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గుడిసె లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.ఆడబిడ్డలకు కానుక కేసీఆర్ బతుకమ్మ చీరలు అని…

Read More

డ్వాక్రా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎంపీపీ, జడ్పీటీసీ.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని చల్లగరిగ, గోపాలపురం, జూకల్, గుంటూరు పల్లి, గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలకు శుక్రవారం రోజున జూకల్ రైతు వేదికలో జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అనంతరంచల్లగరిగ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళ లకు పంపిణిచేసారు.ఈ సందర్బంగా జడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ…

Read More

పోలీసు ఉద్యోగాలు సాధించిన యువతకు సన్మానం

పరకాల నేటిధాత్రి(టౌన్) పోలీసు ఉద్యోగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందిన యువతకురిటైర్డ్ రెవిన్యూ ఉద్యోగి మహమ్మద్ జిలాని ఇద్దరు కుమారులు కుమార్తె ముగ్గురుకి సివిల్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు సాధించిన మహమ్మద్ అప్రోజ్ మహమ్మద్ హైమద్ మహమ్మద్ ఆసియా బేగంలను బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎల్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులకు రాబోయే రోజుల్లో పేద…

Read More

పద్మశాలి కులసంఘం అధ్యక్షులుగా సాంబయ్య ఎన్నిక

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం పద్మశాలి కుల సంఘము ఎన్నిక కావడం జరిగింది.అధ్యక్షుడిగా కుడికాల సాంబయ్య ఉపాధ్యక్షులుగా చిట్యాల వీరన్న, పల్నాటి శీను ప్రధాన కార్యదర్శిగా తవుటి చిన్న రమేష్ కార్యదర్శులుగా సిద్ది సత్యనారాయణ, లింగ బత్తుల యాకస్వామికోశాధికారిగా దేవులపల్లి నరసింహారావు కార్యవర్గ సభ్యులుగా వెంగళ శీను, ములుక రమేష్, గడ్డం కుమారస్వామి, కోడెం వెంకటరమణ, చిట్యాల దయాకర్, మెరుగు సాంబయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కుసుమ భద్రయ్య నర్సంపేట మండల అధ్యక్షులు ఎన్నికల అధికారి…

Read More
error: Content is protected !!