సెలవు రోజుల్లో కాంటాలు

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన…

Read More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు : కలెక్టర్ కె.శశాంక

మహబూబాబాద్,నేటిధాత్రి:రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు…

Read More

పోలీసు స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

  చెన్నారావుపేట ఎస్ ఐ తోట మహేందర్ చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ…

Read More

పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలి

జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి…

Read More

పాఠశాలను సందర్శించిన డీఈవో

మహబూబాబాద్,నేటిధాత్రి: మహబూబాబాద్ మండలం లో ఎంపీపీ ఎస్ నందమూరి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల ను ఆకస్మికంగా జిల్లా విద్యాధికా అరేయ్ డాక్టర్ అబ్దుల్ హై సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యలు పరిశీలన చేశారు.మూడవ వ తరగతి విద్యార్థిని ఎండి.ముష్క్కాన్ ను ఉర్దూ మరియు ఇంగ్లీష్ పై పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టం జరిగింది.హెచ్ ఎం ను పాఠశాలలో విద్యా అభివృద్ధి తగిన సలహాలు సూచనలు చెయ్యటం జరిగింది.అలాగే ప్రతి పాఠశాల లో ఎఫ్ ఎల్…

Read More

1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం

  ములుగు జిల్లా,నేటిధాత్రి:ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖ ఆయిల్ ఫామ్ సాగు పైన సంయుక్త సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత వివరించారు జిల్లా ఉద్యాన అధికారి బీ వి రమణ ఈ సంవత్సరం ములుగు జిల్లాలోని 1950 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఈ…

Read More

ప్రభుత్వస్కూల్లో ముందస్తు దీపావళి సంబురాలు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి:భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఇందిరా నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాధమిక పాఠ శాల లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు నిర్వ హించారు. దీపావళి పండుగ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు హెచ్ఎం ఎం. జ్యోతి రాణి వివరించారు.బాణాసంచా కాల్చే సమయంలో, దీపాలు వెలిగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు తెలియజేప్పారు.పటాకులు కాలుస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు. స్కూల్ హె చ్ఎం జ్యోతి రాణి ఆధ్వర్యంలో జరిగిన…

Read More

కొమరం భీమ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన టిపిసిసి సభ్యులు వగ్గెల పూజ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: అశ్వరావుపేట .జల్ జంగిల్ జమీన్ అని నినాదించి ఆదివాసుల హక్కుల అలుపెరగని పోరాటం చేసిన స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించిన అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకురాలు టి పి సి సి సభ్యులు వగ్గెల పూజ .

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో  తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నక్క రవి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులైన నాంపెల్లి కవిత బాలరాజు 29000, అస్మ బేగం ఫజల్ 18500, బండి దేవదాస్ రామయ్య 18000, జే మల్లేశం నారాయణ 20000, పెద్ది దేవేంద్ర ఎల్లయ్య 7000, వి శైలజ తండ్రి తిరుపతి 20000, చెక్కులను  సర్పంచ్ గణప శివజ్యోతి,…

Read More

డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు

రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి…

Read More

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి

  రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు…

Read More

పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించిన ఊకంటి గోపాలరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి: కొత్తగూడెంలోని జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏడవ జూనియర్ వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన షిప్ టోర్నమెంట్స్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి తూము చౌదరి, నాగేందర్…

Read More

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

  ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ…

Read More

డాక్టర్ మొగుళ్ల భద్రయ్య కు సన్ రైజర్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

ములుగు జిల్లా,నేటిధాత్రి: ములుగు జిల్లా జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ హెచ్ ఆర్ సి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారిని సన్ రైజర్స్ హై స్కూల్ అధినేత శ్రీ పెట్టo రాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ బల్గూరి జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడంజరిగింది.సామాజిక ఉద్యమాలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పేద వర్గాలకు న్యాయం చేస్తూ మానవ…

Read More

ఎంపిటిసి కోడి అంతయ్య బియ్యం అందజేత

ఎంపిటిసి కోడి అంతయ్య బియ్యం అందజేత తంగళ్ళపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గ్రామపంచాయతీలో కార్మికుడిగా పని చేసి ఇటీవల చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా బూడిది రాములు కుటుంబ సభ్యులకు స్థానిక ఎంపిటిసి కోడి అంతయ్య 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి కోడి అంతయ్యకు కృతజ్ఞతలు తెలిపిన రాములు కుటుంబ సభ్యులు.

Read More

ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బోయినపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ… ప్రతి జనరల్ బాడీ మీటింగ్ జిల్లా అధికారులు పాల్గొనాలి.జనరల్ బాడీ అంటే తూతుమంత్రంగా వచ్చి వెళ్తున్నారు ఇలా ఇంకోసారి కాకుండ అధికారులకు ఆదేశించారు…. బోయినపల్లి మండల అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలి రాష్ట్ర ప్రభుత్వం మనకు…

Read More

గడ్డం.రాణి చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,నేటిధాత్రి: కొత్తగూడెం నియోజకవర్గం, సుజాత నగర్ లో గడ్డం.రాజశేఖర్, సురేందర్,రాజేందర్ సోదరుల మాతృమూర్తి అయిన గడ్డం.రాణి చిత్రపటానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపిన టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి. శ్రీనివాసులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల. శ్రీనివాసరావు. పాలకుర్తి.అంజి దొంచవరపు.శ్రీను, వెంకన్న,జానిమియా తదితరులు పాల్గొన్నారు.

Read More

పోలీస్ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

రక్తదానం మహాదానం,రక్తదానంపై అపోహలు వద్దు : ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం, నేటిధాత్రి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు…

Read More

ఘనంగ మహనీయుల జయంతి వేడుకలు

గోదావరి ఖని,నేటిధాత్రి: గోదావరిఖని లక్ష్మీనగర్ లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఆదివాసుల హక్కుల కోసం అలాగే నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించిన గోండు బెబ్బులీ కొమరం భీము మరియు నిజాయితి కి మారు పేరు అయిన మాజి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె వీ రాజు మాట్లాడుతూ ఎస్.ఆర్.శంకరన్ సేవలను కొనియాడుతూ ప్రభుత్వ ఫలాలు ,సేవలు ప్రతి ప్రజకు అందేలా మరియు…

Read More

కొత్తగూడెం ఏరియా జి.కె.ఓ.సి. నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి: చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బి‌హెచ్ వెంకటేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు…

Read More