ఘనంగా మహాశివరాత్రి జాగారం, ఉపవాస వేడుకలు

శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలలో శివనామస్మరణతో మారు మ్రోగాయి. మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో, శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో, పెద్దకోడపాక రాజరాజేశ్వర ఆలయంలో, తహరాపూర్ లోని శ్రీరామ దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ…

Read More

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా పరీక్షలు రాయాలి

మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రహసీత్…. నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రహసీత్ ప్రసంగించారు.విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశం లో బాగంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల తో చర్చించారు. ఆత్మవిశ్వాసంతో,ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలతో మానసిక ప్రశాంతతతో తమ…

Read More

మహిళ సమానత్వ సాధనకై పోరాడుదాం

# సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాదవి. నర్సంపేట,నేటిధాత్రి : మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళ సమానత్వ సాధనకై పోరాడుదాం అని సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాదవి అన్నారు.నర్సంపేట పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకురాలు కాసు మాదవి మాట్లాడుతూ ఆనాడు సమానత్వం కోసం పోరాడి అమరులైన వీరవనితల బలిదానం రోజునే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని ఇప్పుడు అంతర్జాతీయంగా మహిళా ఉద్యమాలకు…

Read More

భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ రవన్న స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం.

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్. కారేపల్లి నేటి ధాత్రి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ రవన్న, ప్రజాపంథా సీనియర్ నాయకులు పిండిప్రోలు సర్పంచ్ రాయల నాగేశ్వరరావుల వారిద్దరి పోరాట స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని మాస్ లైన్ పార్టీతో ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి…

Read More

మాదన్నపేట చెరువు పట్ల ఎమ్మెల్యే చొరవ చూపాలి.

# గోదావరి జలాలతో చెరువును నింపి రైతులను ఆదుకోవాలి. # ఎంసిపిఐ ( యూ ) జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి డిమాండ్. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువులోకి గోదావరి జలాలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చోరువ చూపాలని ఎంసిపిఐ (యు)జిల్లా కమిటీ సభ్యులు కొత్తకొండ రాజమౌళి ,రైతు సంఘం జిల్లా నాయకుడు కేశెట్టి సదానందం డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

సాంబశివ దేవాలయములో మహా అన్నదానం

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో సాంబశివ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గోలి నరహరి పటేల్ కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మీకాంత్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు భక్తులు, దాతలు ఆర్థిక తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read More

సతీష్ అరోరా కాదు సతీష్ రెడ్డి నీవు తెలంగాణ ద్రోహి:టి ఎస్ ఉద్యమకారుడు బొట్టు విష్ణు

కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి ఆంధ్రాలో పుట్టినా తాను నమ్మిన తెలంగాణ నాయకుడు మాధవరం కృష్ణారావును నమ్ముకుని తెలంగాణ పార్టీలో సేవలందిస్తున్న సతీష్ ఆరో రాను తెలంగాణ ద్రోహి అంటూ వి మర్శలు చేస్తున్న షేరీ సతీష్ రెడ్డి అ సలైన తెలంగాణ ద్రోహి అని తెలం గాణ ఉద్యమకారుడు బొట్టు విష్ణు విమర్శించారు. నిజానికి తెలంగాణ లో పుట్టి తెలంగాణ కోసం కనీసం పనిచేయకుండా వసూళ్ల కోసం ఆంద్రా నాయకుడు బండి రమేష్ వెంట…

Read More

రామాలయంలో శివపార్వతుల కళ్యాణం.. కమనీయం…

రామకృష్ణాపూర్, మార్చి 09, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని ఉదయం బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు, లింగోద్భవకాలంలో అభిషేకాల ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్ నేతృత్వంలో అత్యంత వైభవంగా కనుల పండుగగా ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన సాహిత్య నృత్యాలు, సాంస్కృత కార్యక్రమాలు భక్తులకు ప్రత్యేకంగా అలరించాయి. భక్తులు…

Read More

ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం మరియు కళా క్షేత్రం ఏర్పాటు చెయ్యాలి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి వినవి పత్రం అందజేత గద్దర్ ఐక్యవేదిక కమిటీ: తాళ్ల పెళ్లి విజయ్ హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు గద్దర్ ఆలోచన ఐక్య వేదిక కమిటీ తాళ్ళపెల్లి విజయ్ ఆధ్వర్యంలో ఎంమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం, గద్దర్ కళా క్షేత్రం మరియు పాఠ్య పుస్తకాలలో గద్దర్ జీవిత చరిత్ర ఏర్పాటు చెయ్యాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే నాయిని రాజేందర్…

Read More

వేలాల మల్లన్న జాతరలో రెండవ రోజు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లన్న జాతర రెండవ రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధిలో భాగంగా శనివారం రోజున ఎంపీడీవో జాతర స్థలాన్ని స్వయంగా సందర్శించి భక్తులకు మంచినీటి సౌకర్యాలు, అత్యవసర వైద్య సదుపాయాలు,స్నాన ఘట్టాలు, పారిశుద్ధ పనులు, ప్రసాదం కౌంటర్లు, స్వామివారి దర్శనం ఏర్పాట్లు, వాహనం పార్కింగ్ లు ఇతర విషయాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు విచ్చేస్తున్న భక్తజన…

Read More

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ. భూపాలపల్లి రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 75 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండల కేంద్రంలోని విశ్వభారతి పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వీడ్కోలు సమావేశానికి కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు, మండల విద్యాధికారి రామ్ కిషన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని,ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల…

Read More

ఇందారం ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతిపత్రం అందజేసిన నాయకులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శనివారం రోజున ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇందారం లోని ఓపెన్ కాస్ట్ గనికి వెళ్లే దారిలో వెలుతురు లేక డ్యూటీ కి వెళ్లే కార్మికులు చీకట్లోఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని గని చుట్టూ వాతావరణం దుమ్ము ధూళితో నిండి ఉండటం వలన ముందు వెనక ఏమొస్తుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గనికి వెళ్లే దారికి…

Read More

పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: దండేపల్లి మండల కాసిపేట గ్రామానికి చెందిన నల్లెల మల్లయ్య అనారోగ్యానికి గురి కాగా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయుటకు గాను రెండు లక్షల రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాది నిరుపేద కుటుంబం వైద్య ఖర్చులకు మాకు స్థోమత లేదని ఎమ్మెల్యే ప్రేమ్…

Read More

గృహ జ్యోతి పథకం ప్రారంభించిన నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన పాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని అలాగే ఈరోజు ప్రారంభించిన గృహ జ్యోతి పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు…

Read More

డీకే అరుణ ను కలిసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి

వనపర్తి నెటిదాత్రి జడ్చర్లలో శివరాత్రి సందర్భంగా శివని దేవాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి అయిన సతీమణి కమలమ్మ శివుని దర్శనం చేసుకున్నారు . అనంతరం డీకే అరుణ ను కలిసిన వారిలో గుంత లక్ష్మీ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు

Read More

BRS wins majority seats : Vaddiraju Ravichandra

https://epaper.netidhatri.com/ · Ravichandra chitchat with Katta Raghavendra Rao Editor Neti Dhathri · Khammam to Adilabad victory will be ours · Nobody sustain the speed of ‘Car’ in Parliament elections · Congress distance away from people within three months · Came to power giving assurances on unpractical assurances · People understood the fact that assurances can’t…

Read More

కమలాపూర్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐగా ఈ.హరికృష్ణ శుక్రవారం బాద్యతలు స్వీకరించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలో గురువారం జరిగిన బదిలీల్లో భాగంగా కమలాపూర్ లో గత 21 నెలలుగా సిఐ గా పనిచేసిన బి.సంజీవ్ కాకతీయ యూనివర్సిటీ పీఎస్ కు బదిలీ కావడం జరిగింది. దానిలో భాగంగా ఇంటలిజెన్స్ విభాగం హైదరాబాదులో పనిచేస్తున్న హరికృష్ణ కమలాపూర్ పిఎస్ కు బదిలీ కావడం జరిగింది.

Read More

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత

-నిరంతరం సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలా -ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారు పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ,క్యూ…

Read More

శివనామ స్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం వేములవాడ నేటిధాత్రి మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన…

Read More
error: Content is protected !!