ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ!!

బారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు నిచ్చిన మహ్మద్ బషీర్!! వెల్గటూర్ నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద పల్లి పార్లమెంట్ పరిధిలోని వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట మరియు చెగ్యాం గ్రామాల లో ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి హామి కూలీలను కలిసిన ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రస్థుత ఎండపల్లి…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశమై 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి మన అభ్యర్థులను మెజార్టీ తో గెలిపించుకోవాలి అందరూ కలిసికట్టుగా నిబంధతతో పని చేయాలి. కష్టపడ్డ వాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్రంలో గెలిచేది…

Read More

మే డే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో తాపి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో జెండా ఎగురవేసిన మే డే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు . మాట్లాడుతూ కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తాపి వర్కర్స్ యూనియన్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం…

Read More

మే డే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

# ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : మే డే స్ఫూర్తితో మతోన్మాద కార్పొరేట్ గుత్తా పెట్టుబడిదారులకు రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని సీఐటియి జిల్లా నాయకులు అనంతగిరి రవి అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలు అధ్యక్షులు రుద్రారపు పైడయ్య అధ్యక్షతన నర్సంపేట పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంతగిరి రవి మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరం హే మార్కెట్ లో జరిగిన…

Read More

కాకతీయ హై స్కూల్ పదిలో 100% ఉత్తీర్ణత.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన కాకతీయ హై స్కూల్ నుండి 15 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఫలితాలను సాధించారు ఇందులో 1 ఆకుల పూజ 2 గోల్కొండ శివ సాయి 9.2/10 G P A 9.0 /10 జిపిఏ తో 3 నరిగే అరిపిత 4 పుల్ల అక్షయ జిపిఎ సాధించిన…

Read More

మతోన్మాద దోపిడి విధానాలకు ప్రత్యామ్నాయం ఎర్రజెండానే

# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్. # ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నర్సంపేట,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే…

Read More

ఆరూరి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం చేసిన దొంగల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఆరూరి రమేష్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అనంతరం మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ప్రజల ముందు ఉంచి అధికారంలో వచ్చి నెరవేర్చక ప్రజల ముందు కంపు కొట్టిన గుడ్డు లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ తప్పులు కనిపించకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు…

Read More

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

జెడ్పి సీఈవో విజయలక్ష్మి. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన సి ఆర్ పల్లి, కైలాపూర్, తిరుమలపూర్, ముచ్చినిపర్తి, కొత్తపేట, లక్ష్మి పురం తండా, పాఠశాలలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచినీటికి సంబంధించిన పనులను నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు, పంచాయితీ…

Read More

ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో గల పలు గ్రామాల్లో ఎం సి పి ఐ యు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో అమరవీరుల గుర్తులు అందరికీ వందనాలు స్ఫూర్తిని నిలిపి వెలుగును పంచే కార్మికుల ఆశయాల సాధన దినం కార్మికుల సమైక్య దినం మే డే’.1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన, ప్రదర్శన చోటు చేసుకున్నాయి.1రోజులో…

Read More

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని 

జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం రోజు పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ సన్మానించారు. ఎస్ఐ, రెహమాన్, 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 41 సంవత్సరాల సర్విస్, వి.వేణు, ఏ ఎస్ ఐ 1984 లో బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల సర్విస్, నగేష్ నాథ్,…

Read More

అంగన్వాడీ కేంద్రంనుఆకస్మిక తనిఖీ చేసిన జడ్పీ సీఈవో.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం (1) కేంద్రము ను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి ఎంపీడీవో శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు, వారు సందర్భంగాగర్భిణీలు బాలింతలు పిల్లలతో మాట్లాడి తల్లి పిల్లల ఎప్పటికప్పుడు బరువు సమతలహారము ఆరోగ్య పరీక్షలను మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ చేయించుకోవాలన్నారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తల్లి పిల్లలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు…

Read More

మోదీ గ్యారంటీలతో పేదలకు ఒరిగేది ఏమీ లేదు:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి : మోదీ గ్యారెంటీలు వేల కోట్ల ప్రజాధనాన్ని అదానీ,అంబానీలకు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప, కార్మికులు,కర్షకులకు ఒరిగేది ఏమీ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మే డే సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ పాలనలో పేదల బతుకులు ఛిద్రం అయ్యాయని అన్నారు.కార్మిక కర్షక లోకానికి మోడీ చేసింది ఏమీ లేదన్న ఆయన, బిజెపిని గెలిపిస్తే కార్మిక లోకం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు. కేసీఆర్ హయంలో కార్మికుల పక్షపాతిగా…

Read More

ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సి)గ్రామ కమ్యూనిటీ హాల్ దగ్గర హమాలీ సంఘం అధ్యక్షులు పుల్ల సమ్మయ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , ఎంపీటీసీ 2 ధబ్బెట అనిల్ పాల్గొని మాట్లాడుతూ దేశ…

Read More

చాలి చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం

– అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యలను పరిష్కరించండి – రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): “మే” డే సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాకి విచ్చేసిన బీసీ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి , కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న ఎం గోపిని పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ తెల్లం. వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచల పట్టణం కొత్త కాలనీకి చెందిన ఎం గోపి అనారోగ్యంతో భద్రాచల పట్టణంలోని శ్రీ సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాస్పిటల్ కి వెళ్లి పేషెంట్ గోపి సహాయకులను పరామర్శించి డాక్టర్ లోకేష్ గారిని పేషెంట్ యొక్క ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అలాగే కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరం ఉంటే తెలియజేయమని ధైర్యం చెప్పారు. ఈ…

Read More

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్,నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి లు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కార్మికులకు, కర్షకులకు 138వ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికుల, భూస్వాముల, పెత్తందారుల, దోపిడీదారుల గుండెలు పగిలిపోయేలా చేసిన కార్మికుల…

Read More

తెలంగాణలో విశ్వబ్రాహ్మణుల ఫెడరేషన్ పునరుద్ధరించాలి

వనపర్తి నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణుల ఫెడరేషన్ రద్దు చేసిందని ఇట్టి ఫెడరేషన్ వెంటనే పునరుద్ధరించాల ని విశ్వబ్రాహ్మణులు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు డీకే అరుణ ను కలిసిన వారిలో విశ్వబ్రాహ్మణులు మహేష్…

Read More

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో పెద్ద పల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు,పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపెల్లి మండలం పడకల్ గ్రామంలో ఐకేపీ రైతులు హమాలీల తో మరియు ఉపాధి హామీ కూలీలతో కారు గుర్తు కు ఓటువేసి ఈశ్వర్ ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ…

Read More

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలు.

కార్మిక వ్యతిరేకబిజెపి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించండి. టిఏజిఎస్.జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. భారతీయ మజ్దూర్ సంగ్, భారత జనతా పార్టీ లకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. మహా ముత్తారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు, ముందుగా మినీ గూడ్స్ అసశేషయాన్ మండల అధ్యక్షులు లింగమల్ల సడవాలి రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం…

Read More

దేశ ఆర్థిక వ్యవస్థను భుజాలపై మోసేవారే కార్మికులు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవం భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జంగేడు గ్రామంలో మే డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీమతి కంప అక్షయ కార్మిక చట్టాల యొక్క ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా న్యాయసేవాధికార సంస్థ…

Read More
error: Content is protected !!