
ఘనంగా మహాశివరాత్రి జాగారం, ఉపవాస వేడుకలు
శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలలో శివనామస్మరణతో మారు మ్రోగాయి. మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయాలలో, శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో, పెద్దకోడపాక రాజరాజేశ్వర ఆలయంలో, తహరాపూర్ లోని శ్రీరామ దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ…