కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది, రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు, అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం…

Read More

పబ్లిక్ గార్డెన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ భారత్.

నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పబ్లిక్ గార్డెన్ లోని అన్ని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మరియు క్లినింగ్ చేసి స్వచ్ఛ గార్డెన్ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కా…

Read More

మరుగుదొడ్ల అక్రమ బిల్లులు దుర్వినియోగం అనే నేటిధాత్రి కథనంతో మంగళవారిపేట సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్.

  ఖానాపూర్ మండలంలోని మంగళ వారి పేట గ్రామంలో మరుగుదొడ్ల దుర్వినియోగం అనే కథనాలతో నేటిదాత్రి పత్రికలో వచ్చిన వార్తలకు, సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ఉపేందర్ బాధితులకు బిల్లులు కట్టమని జిల్లా అధికారులు చెప్పినా కూడా అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా గత ఆరు నెలలుగా ఇలాగే ఉండడంతో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి శుక్రవారం రోజు రాత్రి ఎంపీవో కార్యాలయానికి సస్పెండ్ ఆర్డర్స్ వచ్చినట్లు ఎంపీవో తెలిపారు.

Read More

దళితులంతా ఏకం కావాలి : ఏ వై ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య

  చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి…

Read More

ఆర్ట్స్ కళాశాలలో బిపిన్ రావత్ కు నివ్వాలి

సుబేదారి, నేటిదాత్రి   భారతదేశం త్రివిధ దళాధిపతి( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సి డి ఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానికి నివాళులు అర్పించారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బిపిన్ రావత్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆచార్య బన్న అయిలయ్య పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం తమిళనాడు లో జరిగిన ఘోర హెలికాప్టర్…

Read More

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి…

Read More

సీజె ప్రమాణస్వీకారానికి హాజరైన నేర చరితులు, చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వికారంలో పాస్‌ల జారీపై ఆరోపణలు

ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం విధివిధానాలు తప్పుదోవపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పులు జరిగితే సరిదిద్దే సుప్రిం వ్యవస్థలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు , న్వాయవాదులు తీవ ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో నేరారోపణలు ఎదుర్కోంటున్న నేతలు కలిసేందుకు అవకాశం కల్పించిన అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో…

Read More

కాంగ్రెస్‌ ఓటు బిజేపివైపు మళ్లిందా? ప్రచారం చేసిన నేతలు పైకి చెప్పదేంమిటి?

నా చేతికి కత్తి అందించండహో… నేనేం చేస్తానో….చూడండహో…నేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహో… అన్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చు… అని పదే పదే చెప్పి రేవంత్‌ చేసిందేమిటి? మరో ఉత్తర కుమారుడికంటే గొప్పగా చేసిందేమిటి? నేను కొట్టినట్లు చేస్తా! నువ్వు ఏడ్చినట్లు చేయి!! నేను తిట్టినట్లు చేస్తా… తుప్పిళ్లను తూద్చేయి… అనుకున్నా బాగుండేదేమో! అంతకన్నా అధ్వాన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యవహరించింది?ఈటెలకు మేలు…ఎవరికి లాభం; పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఒక జాతీయ…

Read More

కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటలలో తరలించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల:  వ్యవసాయ మార్కేట్ సెంటర్ల ద్వారా కోనుగోలు చేసిన దాన్యాన్ని 24 గంటల లోగా తరలించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ, మార్కేటింగ్, డిఆర్డిఓ, డిసిఓ లతో పాటు రైస్ మిల్లు యజమానులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన తరువాత దాన్యం 24 గంటల లోగా ఐకేపి, ఫ్యాక్స్ లేదా వ్యవసాయ మార్కేట్ ద్వారా…

Read More
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ ,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి ,టీపీసీసీ కార్యదర్శి గణేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా…

Read More
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: మిల్కురి వాసుదేవరెడ్డి

రైతు తనకు ఇష్టం వచ్చిన పంటను పండించుకునే హక్కు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతును వరి పండించవద్దని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు సెంటర్లలో కనీస…

Read More
భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

భద్రాచలం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 5 కేజీల బరువు గల శిశువు జననం

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ లోని శ్రీ సురక్ష మల్టీస్పెషల్టి హాస్పిటల్ లో సోమవారం రాత్రి 5 కేజీల బరువుతో మగ శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందిన కె.శ్రావణి పురిటి నొప్పులతో బాధపడుతూ కాన్పు కోసం భద్రాచలం అంబేద్కర్ సెంటర్…

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై టాక్స్ తగ్గించాలి : బీజేపీ

మండల కేద్రంలో బిజెపి మండల స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు ఆబోత్ రాజు యాదవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ల ధరలు 5రూ.10రూ.ల చొప్పున తగ్గించినందుకు ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ,రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల పై విధిస్తున్న వ్యాట్ ని తగ్గించి. మి చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీసిల్ పై…

Read More

దీపావళి నోముల కుటుంబాలకు ఆవుపాలు, పేడ ,పంచకం ఉచిత పంపిణీ

పండుగలు ఎన్ని రకాలుగా ఉన్న మన సమాజంలో సంప్రదాయకంగా సంస్కృతిలో భాగంగా మారిన గొప్ప పండుగ దీపావళి అని పులి రాజశేఖర్ అన్నారు దీపాల పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి దీపావళి పండుగను పురస్కరించుకొని ఆవుపాలు, పేడ,పంచకం, ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నోములు ఉన్న వందల కుటుంబాలకు ఉచితంగా ఆవుపాలు, పేడ, పంచకం, ఉచితంగా ఇచ్చినట్లు వారన్నారు. ఆ పవిత్రమైన రోజున వారికి ఇచ్చినందుకు నా జన్మ…

Read More

అందరూ అక్షరాస్యులు కావాలి

ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని 65 వ డివిజన్ కార్పొరేటర్ దివ్యరాణీరాజు నాయక్ కోరారు. డివిజన్ పరిధిలోని సుబ్బయ్య పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన అక్షర భారత్ -అక్షర వెలుగు సెంటర్ ను కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ ప్రతి మనిషికి చదువు అనేది ఎంతో ముఖ్యమైనదని, ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి మారాలన్నా అది చదువుతోనే సాధ్యమని అన్నారు. నిరక్షరాస్యులైన వయోజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకొని అక్షరాస్యులు కావాలని కోరారు….

Read More