గుడుంబా స్థావరాల పై ఉక్కు పాదం మోపిన పోలీసులు.

మహాముత్తారం నేటి ధాత్రి. మ హ ముత్తారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామం శివారులలో అటవీ ప్రాంతంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కుటుంబ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అందిన సమాచారం మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలోసిబ్బంది దాడి చేయగా రెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 9 ప్రాంతాల్లో తయారు కేంద్రాలు గుర్తించి సుమారు 6600 చక్కర ద్రావకాన్ని ధ్వంసం చేసి సుమారు 220 లీటర్ల గుడుంబాను స్వాధీనపరచుకొని…

Read More

ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తల ఎదురుచూపులు ?!!

ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో పెంచిన దూకుడు !! బిజెపిలో మాత్రం నాయకుని కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు,అభిమానులు!! ధర్మపురి నేటి ధాత్రి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ధర్మపురిలో గోమాస కోసం బిజెపి కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో దూకుడు పెంచిన ,నాయకులు వచ్చి వెళ్తున్న బిజెపిలో మాత్రం నాయకుని కోసం కార్యకర్తలు,అభిమానులు ఎదురు చూస్తున్నారు, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో, దేశమంతా ఒకవైపు మోడీ చరిష్మా వీస్తున్న తరుణంలో, ఇరువర్గాల పార్టీల నాయకులు…

Read More

కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలి

# బీఅర్టియు ఘనంగా మేడే వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో చేసిన కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని బీఅర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఅర్టియు) ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన హమాలీ యూనియన్, ఆటో, రిక్షా కార్మిక సంఘం, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్, ఆల్ షాప్ గుమస్తాలు, ఐస్ క్రీమ్ వర్కర్ల యూనియన్ ల ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేసి…

Read More

పాలమూరు వినాశనానికి కాంగ్రెస్ పార్టీ కంకణం.

పాలమూరు ఆడపడుచును కించపరిచే హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు. పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మేకప్ రాణి అని తనను సంబోధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డి కె అరుణ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో వెల్లడించారు….

Read More

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బుధవారం రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపియాలని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ని భారీ…

Read More

ఊపందుకున్న బిజెపి ఇంటింటి ప్రచారం

చందుర్తి, నేటిధాత్రి: మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరోసారిగా ఎంపీగా గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ అన్నారు బుధవారం మల్యాల గ్రామంలోని పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో వివిధ కుల సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని మరోసారి గెలిపించాలని కోరారు…

Read More

ఘనంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ మేడే ర్యాలీ

ఏఐటియూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి పోరాటయోధుల ఆశయాలను కొనసాగిస్తూ మేడే స్ఫూర్తితో కార్మికులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో 138వ మే డే వేడుకలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్ కుమార్ పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్…

Read More

మండలంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ లక్ష్మీపూర్ గ్రామంలో బి ఆర్ఎస్వి. నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో కార్నర్ సమావేశం లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సతీమణి మాధవి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వినోద్ కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సంబంధించినటువంటి…

Read More

పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చందుర్తి మండలం మల్యాల గ్రామ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటిన విద్యార్థిని ,విద్యార్థులను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన శ్రీధర్ల శ్రీజ,(9.5), అల్లం మనోజ్ఞ (9.2), శ్రీధర్ల లహరి (9.2) బుర్రి కావ్య (9.0 ), తుమ్మ సృజన్ (9.0)శాలువాతో సన్మానం చేసి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాలను, స్వీట్స్…

Read More

ఘనంగా మేడే వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని బస్టాప్ సెంటర్ లో ఎర్ర జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్,చిట్టి రాములు,భాషబోయిన లక్ష్మయ్య,సాంబయ్య, ఉప్పుల రవి, పైడి,రవి,మధు,రాజు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Read More

కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మండల కేంద్రంలో ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్ ఆధ్వర్యంలో బుధవారం మేడే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శ్రమదోపిడీని…

Read More

మేడే స్ఫూర్తితో ఉద్యమించాలి.

# సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య. నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పిలుపునిచ్చారు. మే డే ను పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని 11 సెంటర్లలో సిపిఎం పార్టీ జెండాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వరంగల్ రోడ్డు కూడలి వద్ద సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా…

Read More

legal notices to ‘Netidhatri’ with possession and entangled in problems

https://epaper.netidhatri.com/ Some officials are depriving the health department They never care about the orders issued by the Government Now they indifferent toward the deputation cancellation orders In the name of cast, they have been fixed to their chairs They are expressing anger against media writing which is against them. Medical officer behavior is like ‘A…

Read More

ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ!!

బారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు నిచ్చిన మహ్మద్ బషీర్!! వెల్గటూర్ నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద పల్లి పార్లమెంట్ పరిధిలోని వెల్గటూర్ మండలం తాళ్ల కొత్తపేట మరియు చెగ్యాం గ్రామాల లో ప్రచారంలో భాగంగా బుధవారం ఉపాధి హామి కూలీలను కలిసిన ఎంపి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రస్థుత ఎండపల్లి…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశమై 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి మన అభ్యర్థులను మెజార్టీ తో గెలిపించుకోవాలి అందరూ కలిసికట్టుగా నిబంధతతో పని చేయాలి. కష్టపడ్డ వాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుంది. కేంద్రంలో గెలిచేది…

Read More

మే డే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో తాపి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో జెండా ఎగురవేసిన మే డే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు . మాట్లాడుతూ కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా తాపి వర్కర్స్ యూనియన్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం…

Read More

మే డే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి

# ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : మే డే స్ఫూర్తితో మతోన్మాద కార్పొరేట్ గుత్తా పెట్టుబడిదారులకు రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలని సీఐటియి జిల్లా నాయకులు అనంతగిరి రవి అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలు అధ్యక్షులు రుద్రారపు పైడయ్య అధ్యక్షతన నర్సంపేట పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా అనంతగిరి రవి మాట్లాడుతూ 1886లో అమెరికా చికాగో నగరం హే మార్కెట్ లో జరిగిన…

Read More

కాకతీయ హై స్కూల్ పదిలో 100% ఉత్తీర్ణత.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చిట్యాల మండల కేంద్రానికి చెందిన కాకతీయ హై స్కూల్ నుండి 15 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఫలితాలను సాధించారు ఇందులో 1 ఆకుల పూజ 2 గోల్కొండ శివ సాయి 9.2/10 G P A 9.0 /10 జిపిఏ తో 3 నరిగే అరిపిత 4 పుల్ల అక్షయ జిపిఎ సాధించిన…

Read More

మతోన్మాద దోపిడి విధానాలకు ప్రత్యామ్నాయం ఎర్రజెండానే

# ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్. # ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు.. # మేడే జెండాలను ఆవిష్కరించిన కార్మికులు, నాయకులు.. నర్సంపేట,నేటిధాత్రి : పెరిగిపోతున్న దోపిడీ మతోన్మాద నియంతృత్వ విధానాలకు ప్రత్యామ్నాయం కేవలం ఎర్రజెండానే అని ఆ దిశలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని ప్రజలు వామపక్ష సామాజిక శక్తులను ఆదరించాలని అప్పుడే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే…

Read More

ఆరూరి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం చేసిన దొంగల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఆరూరి రమేష్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అనంతరం మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ప్రజల ముందు ఉంచి అధికారంలో వచ్చి నెరవేర్చక ప్రజల ముందు కంపు కొట్టిన గుడ్డు లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ తప్పులు కనిపించకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు…

Read More
error: Content is protected !!