
సమాజాన్ని జాగృతపరిచేవి కళలని తూప్రాన్ ఆర్టీవో జై చంద్రారెడ్డి
– డి ఎస్ పి రాజేష్….. *కవులకు కళాకారులకు మెట్టినిల్లు మెదక్ జిల్లా…. కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి:- ఏడుపాయల నవదుర్గ భవాని అమ్మవారి జాతర మూడు రోజులు నిర్వహణలో భాగంగా మొదటి రోజు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఏడుపాయల జాతర ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల కార్యక్రమానికి తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి , ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి , చైర్మన్ బాలగౌడ్ పోలీస్ యంత్రాంగం తరపున…