సమాజాన్ని జాగృతపరిచేవి కళలని తూప్రాన్ ఆర్టీవో జై చంద్రారెడ్డి

– డి ఎస్ పి రాజేష్….. *కవులకు కళాకారులకు మెట్టినిల్లు మెదక్ జిల్లా…. కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి:- ఏడుపాయల నవదుర్గ భవాని అమ్మవారి జాతర మూడు రోజులు నిర్వహణలో భాగంగా మొదటి రోజు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో ఏడుపాయల జాతర ప్రాంగణంలో అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల కార్యక్రమానికి తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి , ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి , చైర్మన్ బాలగౌడ్ పోలీస్ యంత్రాంగం తరపున…

Read More

మహబూబాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా బలరాం నాయక్ ని ప్రకటించడం పట్ల భద్రాచల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు

భద్రాచలం నేటి ధాత్రి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ MP అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ ని ఎంపిక చేయడం పట్ల భద్రాచల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నరు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ముద్దుబిడ్డ శ్రీ పోరిక బలరాం నాయక్ ని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఆనందకరమైన విషయం అని బలరాం నాయక్ ఎంపీగా…

Read More

ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ…

Read More

వన దుర్గమాతను దర్శించుకున్న ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య దంపతులు

కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా నవదుర్గ అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పాలకమండలి సభ్యులు అర్చకులు వేదమంత్రాలతో ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. ఈ…

Read More

ఏఎంసి కాలనీ నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి

మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్. భద్రాచలం నేటి ధాత్రి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు కి ఏఎంసి కాలనీలో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం లేదా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించగలరని వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఏఎంసీ కాలనీలో ఎస్సీ…

Read More

వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అక్షిత ఫౌండేషన్

నిజామాబాద్, నేటి ధాత్రి: నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్డు పక్కన నివసించే వృద్ధులకు పెద్దలకు వికలాంగులకు వాళ్ళ చేంతకే అన్నపానీయాలను తీసుకెళ్లి ఇవ్వడం అనే గొప్ప కార్యక్రమాన్ని అక్షిత ఫౌండేషన్ వారు చేపట్టడం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా ఏదోరకంగా పేద ప్రజలకు వాళ్ల వలన చేయగలిగే కొంత సాయాన్ని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న అక్షిత ఫౌండేషన్ వారికి అంతా మంచే జరగాలని ప్రతి ఒకరం కోరుకుందాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని వేడుకుందాం….

Read More

ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి :- శనివారం నర్సాపూర్ శాసన సభ్యురాలు. సునీత లక్ష్మారెడ్డి ఏడుపాయల అమ్మవారి దర్శనానికి విచ్చేశారు పాలకమండలి సభ్యులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాసనసభ్యులను ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో…

Read More

మిట్టపల్లి గ్రామంలో బోర్ల శంకుస్థాపన

సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే అభినందించిన గ్రామస్తులు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎస్ డి ఎఫ్ నిధులతోని శనివారం రోజున మిట్టపల్లి గ్రామంలో రెండు బోర్ల కి శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామంలోని నీటి సమస్యల గురించి వారికి తెలుపగానే నెలరోజుల వ్యవధిలోనే వారు మిట్టపల్లి గ్రామానికి రెండు బోర్లు ఇవ్వడం చాలా సంతోషకరమని మహిళలు, గ్రామ ప్రజలు హర్షం…

Read More

12 న జరిగే సభను విజయవంతం చేయండి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన హైదరాబాదులో జరిగే అమిత్ షా బూత్ కమిటీ ఆ పై స్థాయి వారితో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు…

Read More

నస్పూర్ మునిసిపాలిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు

నస్పూర్ నేటిదాత్రి: నస్పూర్ మున్సిపాలిటీలో 4 కోట్ల 3 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు (హిమ్మత్ నగర్), 15వ వార్డు(సంగమల్లయ్య పల్లె) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Read More

వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ మురళీధర్ కు ఘనంగా సన్మానం

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ మురళీధర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జి టి శ్యామ్ విశ్వం బాబు గద్వాల ఆంజనేయులు బాల ముకుందా హరిబాబు ఉన్నారు

Read More

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మి మోసపోకండి – బండి సంజయ్ కుమార్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన అంబులెన్స్ ను ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. మండలంలోని తిర్మలాపూర్, శ్రీరాములపల్లి, రామడుగు, షానగర్ గ్రామాలలో ప్రజాహిత యాత్ర కొనసాగింది. రామడుగు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి…

Read More

సాంబ శివుని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని శ్రీ సాంబ శివుని దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More

ప్రజలందరూ బోలా శంకరుని ఆశీస్సులతో సుఖంగా జీవించాలి: బండి రమేష్

కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్క రించుకొని కూకట్పల్లి నియోజకవ ర్గం,కూకట్పల్లిలోని పాతశివాలయం, ఏ వి బి పురం,మూసాపెట్ లలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు కుంకుమార్చన,అభిషేకం,అర్చనలు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమే ష్ ,గొట్టిముక్కల వెంకటేశ్వర రావు అన్న.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలందరికి మహాశివ రాత్రి శుభా కాంక్షలు తెలుపుతూ,ప్రజలందరూ భోళాశంకరుడి దయవలన సుఖ సం తోషాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో శేరి సతీష్ రెడ్డి,ప్రతా ప్…

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో ఈనెల 10 నుండి జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేశారు 10 న ఉత్సవమూర్తుల తిరుమంజనం సాయంత్రం అంకురార్పణం పాటాదివాసం 11న ఉదయం ధ్వజారోహణం అగ్ని ప్రతిష్ట హోమం పూర్ణాహుతి బే రీ పూజ దేవత ఆహ్వానం వాహన సేవ 12న ఉదయం హోమము పూర్ణాహుతి సాయంత్రం శ్రీవారి ఎదుర్కోళోత్సవం వాహన సేవ 13న ఉదయం…

Read More

మంగపేట మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం తల్లి జయలక్ష్మి ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ పరామర్శించిన ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు అలాగే మంగపేట మండలం నర్సింహాసాగర్ గ్రామ పంచాయితీలోని శనగకుంట లో పెద్దల దేవేందర్ కీ చెందిన ఇల్లు ఇటీవలే అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భాదిత…

Read More

ఆలయ ఈ.ఓ. కృష్ణప్రసాద్ కు కౌన్సిలర్ నరాల శేఖర్ ఆత్మీయ సన్మానం

-కేదారేశ్వరస్వామి ఆలయ సందర్శన నేపథ్యంలో వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 21వ వార్డులో గల రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి డి.కృష్ణ ప్రసాద్ ఆలయ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు.దర్శనానికి వచ్చిన పురజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా తగు జాగ్రత్తలు తీసుకొమ్మని ఆలయ సిబ్బంది తగు సూచనలు చేశారు. శ్రీ కేదారేశ్వర…

Read More

నవోదయ హైస్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

2024 ప్రచార థీమ్ “ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్ డైరెక్టర్ మామిడి అనురాధ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో నవోదయ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషి మరియు విజయాలను గుర్తించి, అభినందించేందుకు ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు.స్త్రీ దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన మరియు అందమైన సృష్టి. మన ఉనికి వెనుక ఒక స్త్రీ ఉంది. కానీ మన సమాజాలలో ఉంది. ఎక్కడో ఒకచోట, స్త్రీలను ఇంకా తక్కువ అంచనా…

Read More

జహీరాబాద్ టికెట్ మున్నూరు కాపులకు ఇవ్వాలి

హరీష్ రావుకు వినతి పత్రం అందించిన మున్నూరు కాపు సంఘం పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందించిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు. హరీశ్ రావు కామెంట్స్….. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తాము. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి…

Read More

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీ,ఎమ్మెల్యే

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 56 ఫీట్ల అతిపెద్ద జాతీయ జెండాను కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారత జాతి స్వాతంత్య్రానికి గుర్తింపు ఈజెండా అని ఎన్నో మహత్తర ఆశయాల సంకేతంగా ఏర్పడిన ఈత్రివర్ణ పతాకం డెబ్బై ఏడు ఏళ్లుగా స్వతంత్ర్య భరత…

Read More
error: Content is protected !!