అయోధ్యనగర్లో సీసీ రోడ్డు ప్రారంభం

ఖానాపురం నేటిధాత్రి అయోధ్యనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం రోజు గ్రామ ప్రధాన వీధిలో ఎంపీటీసీ నిధుల ద్వారా ఎంపీపీ ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణం కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు జడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి,ఉపేందర్ రెడ్డి తెరాస మండల అధ్యక్షులు వెంకటనర్సయ్య మరియు…

Read More

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ…

నేటిధాత్రి-తిరుమల 20-01-2022 ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక శ్రీకాంత్ ఇటీవల వచ్చిన అఖండ చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కొడుకు రోషన్…

Read More

జస్ట్‌ బ్రేకప్‌!

కరోనా కాలంలో కాపురాలు మాయం… సనీ పరిశ్రమలో వరుస సంఘటనలు… చైతూ..సమంతల విడాకులు మర్చిపోకముందే… ధనుష్‌ , ఐశ్వర్యలు ప్రకటన… శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌ కూడా అదే దారి అంటూ వార్త… ఇంతకీ ఏమిటీ వైపరిత్యం…ఇగోలు తెస్తున్న గండం… దూరం వుంటేనే ప్రేమలు…ఇదే సినీ బాష్యం సామెతలు… పని లేకపోతే ఊరు మీద పంచాయితీలన్నీ నెత్తి మీద పడతాయంటే ఇదే…కరోనా తెచ్చిన గండాలలో కాపురాలు మాయం కూడా ఒక కారణం. ఎప్పుడూ బిజీగా వుంటే సీనీ లోకం…

Read More

అన్ని వేళ్లూ బిజేపి వైపే..!

బిజేపి పెద్దలు నోరు తెరిచేదెప్పుడు? పార్టీ ప్రతిష్ట దిగజారుతుంటే కూడా కనిపించడం లేదా? గుడి కోసం కొట్లాడాల్సిందిపోయి, కోట్లు తీసుకొని సైలెంటవుతారా? ఇద్దరు నేతలకు చెరో కోటి ముట్ట జెప్పామని అంటున్నారు…నిజమేనా? గుడి కోసం గుంటూరు స్వామి తాపత్రయపడుతుంటే, బిజేపి నేతలు కోట్లు మింగేస్తుంటే? ధర్మం, దైవం కోసం అన్న మాటలు మాట్లాడే అర్హత బిజేపి నేతలకు వున్నట్లేనా? ఇన్ని ఆరోపణలు వస్తున్నా బిజేపి పెద్దలు ఎందుకు నోరు విప్పడం లేదు? గుడి కావాలా…కోట్లు కావాలా? బిజేపి…

Read More

గుడి ఏది?…ఆ ఒక్కటీ అడక్కు!?

  అయితే నాకేమిస్తావో ఒక్క ముక్కలో చెప్పు? ఇచ్చేవాడు లటుక్కు… మింగే వాడు మిటుక్కు…? అంతేనా…గుంటూరు శివ స్వామి? కరి మింగిన వెలగ పండు జూబ్లిహిల్స్‌ కొండ ఊర్లు పంచుకున్నంత పని చేశారు? గుట్ట మాయం, గుడికి శఠగోపం? గుంటూరు స్వామి చెప్పిన నిజాలు? వాటాలు పంచుకున్నట్లేనా.. నాయకులు? స్వామి చెప్పినవన్నీ ఒప్పుకున్నట్లేనా? దేవుడినే మాయం చేసిన ఘనులు? నిలదీయాల్సిన వాళ్లు నిలువు దోపిడీ చేస్తున్నారు? దేవుడికే నీడ లేకుండా చేస్తున్నారు? అడిగిన వాళ్లకు, అడినట్టు కోట్లుకు…

Read More

పట్టుబడినా పనిష్మెంట్‌ లేదా!?

` దొరికినా వాళ్లింకా నిజాయితీ పరులేనా? ` రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో సస్పెండైన వారిపై చర్యలు తీసుకోరా..? ` ఎక్కడ మా మేడకు చుట్టుకుంటుందో నని ఎలాంటి దర్యాప్తు లేకుండానే వదిలేస్తారా? ` కావాలనే కాలయాపన చేస్తూ అక్రమార్కులకు ప్రోత్సాహమా..? ` కమీషనర్‌ గారు ఒక్కసారి ఇటువైపు చూడండి ` పూర్తి లెక్కలు తీయించండి? ` సస్పెండ్‌ అయినవారి సంగతి తెల్చాలనే డిమాండ్‌ ` తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నాలు.. మరిచిన జిల్లా పెద్దలు..? ` ఆరోపణలు…

Read More

రాజకీయాల్లో నవశకానికి నాంది

కేంద్ర రాజకీయాల దిశగా వడివడిగా అడుగులు ` కేంద్రం ఒక మిథ్య…అది ఎన్టీఆర్‌ మాట ` అదే బాటన కేసిఆక్‌ రాజకీయ మార్పుకు శ్రీకారం ` థర్డ్‌ ఫ్రంట్‌ నిర్మాణ దిశగా ప్రయత్నాలు ` జాతీయ స్ధాయిలో ముమ్మరంగా చర్చలు ` లౌకిక వాద శక్తుల ఏకంతో సరికొత్త సమీకరణాలు ` కాంగ్రెస్‌తో కలవడమా? లేదా? అన్నది తర్వాత ` ముందు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమే అసలు ఎజెండా ` జాతీయ పార్టీలను శాసించడమే అసలు లెక్క…

Read More

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర*

  ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం కుటుంబసమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో.. ప్రజలంతా కరోనతో విముక్తి పొంది సుఖ సంతోషాలతో.ఆరోగ్యంగా ఉండాలని..ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్.రథసారథి KTR గారి సారధ్యంలో మరింత అభివృద్ధి చెందాలని స్వామి వారిని కోరుతు..ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఫస్టు వికెట్‌ డౌన్‌..

మధుకు సెక్షన్‌ మార్పు? మెమో జారీ? క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా? క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది? క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి? సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్‌ ఛలాన బాగోతమేటి? ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్‌ చేశారా? ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా? కమీషనర్‌గారు…

Read More

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

  *నేటిధాత్రి హైదరాబాద్* 12-1-2022 గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ వ్యవసాయ…

Read More

రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’

` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్‌ గయా..? ` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం? ` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు? ` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..? ` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ? ` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు ` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు? ` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు?? ` అంతా పైవాడు చూసుకుంటాడన్న…

Read More

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు ` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు ` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా ` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం ` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం… ` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం ` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం. ` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు. ` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే… ` ఆసరా సగటు…

Read More

కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర…

Read More

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం…

Read More

కేంద్రంపై పోరుకు దుబ్బాక నుంచే తొలి అడుగు

చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ నేటి ధాత్రి,దుబ్బాక: చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం…

Read More

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo గురువారం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎండీ. అబ్బాస్ హాజరయి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నదని దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా జిఎస్టి నీ 12 శాతం పెంచడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో…

Read More
గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, నేటిధాత్రి: గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని దిశ చైర్మన్ మాలోత్ కవిత ఆదేశించారు. గురువారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ప్రజాప్రతినిధుల తోనూ అధికారులతోనూ నిర్వహించారు.మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్ పర్సన్ మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా…

Read More

ఆదర్శ రైతులను సన్మానించిన మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య, ఆదేశానుసారం జనగామ జిల్లా ఘనపూర్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులను శాలువా కప్పి సన్మానించి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యక్రమాన్ని బట్టి గుజ్జరి రాజు, మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై రైతాంగం ఉద్యమించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమ కేరటాలని మనకు ఉద్యమాలు కొత్తేమీ కాదని కేంద్ర ప్రభుత్వం పై ప్రతి…

Read More
మిర్చి రైతులను ప్రభుత్వం

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

కొత్తగూడ, నేటి ధాత్రి : ఈరోజు అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా ఏ ఐ కె ఎం ఎస్ కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం తండా, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతు గూడెం తండా, లడాయిగడ్డ ,రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాలలో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న

శేరిలింగంపల్లి ( నేటి ధాత్రి) కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల…

Read More