పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.

నామా నాగేశ్వరరావు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి నామా నాగేశ్వరరావు విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి. నామా నాగేశ్వరరావు ఎంపీ రవిచంద్ర…

Read More

ఆదివాసులతో సమావేశమైన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్ పార్లమెంట్ పినపాక నియోజకవర్గం భద్రాచలం నేటి ధాత్రి బూర్గంపాడు మండల కృష్ణ సాగరంలో కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసుల సమావేశానికి ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు చత్తీస్గడ్ మాజీ మంత్రి జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సుమారు 5000 మంది ఆదివాసులు ఉన్నారు ఈ సమావేశంలో వలస దివసుల సమైక్య అధ్యక్షులు…

Read More

BRSపార్టీ మహాభూబాబాద్ లోక్ సభా అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు

దుమ్ముగూడెం శుక్రవారం ఈరోజు మండలకేంద్రమైన లక్ష్మీనగరం BRSపార్టీ మండల కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రచారరధమును పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి MPP రేసు లక్ష్మీ పార్టీజండాను ఊపి ప్రారంభించారు భద్రాచలం నేటి దాత్రి ఈసందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ మాహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పార్లమెంట్ లో మన తెలంగాణా హక్కుల కొరకు మన గళం…

Read More

అధికారం కోసంమే కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు.

బిఆర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది. జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట‌్యాల మండలంలోని చింతకుంట‌రామయ్యపల్లి, చిట‌్యాల, ఏలేటిరామయ్యపల్లి, గ్రామాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలను కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్…

Read More

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10వ వార్డు యువకులు

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పదవ వార్డు కు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పదవ వార్డ్ సోషల్ మీడియా అధ్యక్షులు చెరుకు నాగరాజు,తెలంగాణ జాగృతి అధ్యక్షులు చెరుకు సురేష్,తెలంగాణ రాష్ట్ర యూత్ నాయకులు ఏడ్ల అరవింద్ కుమార్,పెండెల భరత్ కుమార్,జీడిమెట్ల అనిల్ కుమార్,చెరుకు లక్ష్మణ్ తదితరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొమ్మటి…

Read More

భువనగిరిలో బీజేపీ జోరు!

– ప్రచారంలో దూసుకుపోతున్న బూర నర్సయ్య గౌడ్​ – 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలియ తిరిగిన డాక్టర్​ సాబ్​ – బీసీలకు బలమైన సెగ్మెంట్​ కావడంతో పెరుగుతున్న గ్రాఫ్​ – మోడీ చరిష్మాతో పాటు ‘బూర’ కు వ్యక్తిగతంగా మంచిపేరు – సుపరిచితుడు, సౌమ్యుడు నర్సయ్యకే ఓటంటున్న జనం – భారీ మెజారిటీ ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు – కాంగ్రెస్​లో కోమటిరెడ్డి బ్రదర్స్​కు సహకరించని బీసీ క్యాడర్​? – అభ్యర్థి కొత్త ముఖం కావడం కూడా హస్తం…

Read More

భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదు

భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి): రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా గురువారం రోజున సాయంత్రం పోలీస్ అధికారులతో కలసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. అనంతరం బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్…

Read More

మీ సేవకుడిగా ఉంటా..వెంకటరామిరెడ్డి

మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గం, డౌల్తాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్… తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు అమలు చేసింది. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. రైతు బంధు 10 వేలు చెయ్యలేదు కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం…

Read More

దటీజ్‌ ‘‘కేసిఆర్‌’’ పవర్‌.

https://epaper.netidhatri.com/view/252/netidhathri-e-paper-3rd-may-2024%09/2 ‘‘కేసిఆర్‌’’ రాక…ఆ రెండు పార్టీలకు కాక! `ఎండా కాలంలో ఆ రెండు పార్టీలకు చలి జ్వరం! `కేసీఆర్‌ రాకతో పట్టుకున్న భయం! `కేసీఆర్‌ ఉక్కపోతను భరించలేని ధైన్యం! `తమ ఉనికి ప్రశ్నార్థకమని రెండు పార్టీల ఆగమాగం! `ఈసీతో నోటీసులకు ఒక్కటైన రాజకీయ విజాతి ద్వయం. `సందిట్లో సీమాంధ్ర మీడియా సడే మియా! `తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా అక్కసు! `తెలంగాణపై మళ్ళీ పచ్చ మీడియా చిచ్చు? `తెలంగాణ రాజకీయాలలో అస్థిరతే ఉచ్చు? `ఎన్నికల సంఘం అత్యుత్సాహం?…

Read More

రిజర్వేషన్ లను కల్పించిన పార్టీ బిజెపి పార్టీ

– పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి – సిరిసిల్ల జిల్లా ఉంటుందా పోతుందా తెలపాలి – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 2(నేటి ధాత్రి): గత అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ బిజెపి ఒక్కటని ప్రచారం చేసి అధికారం లోకి వచ్చాం అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అధికారం లోకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి పార్టీ అధికారంలోకి…

Read More

పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు:సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్

*పోలింగ్ సమయాల్లో వచ్చిన మార్పు పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి *అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి *100 శాతం ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలి *పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పించాలి *డబ్బు,మధ్యం పంపిణీ జర్గకుండా పక్కా నిఘా ఏర్పాటు *సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి *లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో…

Read More

రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి నేటి ధాత్రి, హైదరాబాద్​: రాబోయే మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎల్బీనగర్ ​ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజలు…

Read More

బిషప్ కార్డినల్ పూల అంటోనిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్

నేటిధాత్రి, స్టేట్ బ్యూరో: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్…

Read More

కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ

– 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం – జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత – ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోని సిరిసిల్లలో పోటీ చేశావు – రాణి రుద్రమదేవి పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాముని వనిత,…

Read More

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో

Date 02/05/2024 ————————————– నేటిధాత్రి స్టేట్ బ్యూరో: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర…

Read More

కేసీఆర్ ప్రచార నిషేధం , ఓటుకి నోటు కేసు పై మీడియా తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నేటిధాత్రి స్టేట్ బ్యూరో: కేసీఆర్ ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలోని మాటలు వక్రీకరించారు కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి…

Read More

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్

హైదరాబాద్, నేటిధాత్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా…

Read More

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తా

పార్లమెంట్​లో బీసీల గొంతును వినిపిస్తా 68 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే నా బలం బీసీల అభ్యున్నతి కోసం 45 ఏండ్లుగా పోరాడుతున్నా.. జిత్తుల మారి బీజేపీ, కాంగ్రెస్‌ లకు గుణపాఠం తప్పదు వారు ధనికులు కావొచ్చు.. జ్ఞానేశ్వర్​ప్రేమ పంచుతడు డబ్బు సంచులతో వస్తున్న వారికి చేవెళ్ల ప్రజలే తరిమికొట్టాలి ​లోక్​సభ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతా నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ‘నేటి ధాత్రి’తో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ‘‘పనిచేసే…

Read More
error: Content is protected !!