
పాత నేరస్తులు ప్రతివారం వచ్చి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి
శాంతి భద్రతలకు విఘాతం కలిపిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని పాతనేరస్తులు ప్రతివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు పడిపోవాలని ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృశ్య మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సిపి, ఏసిపి, మంథని సిఐ ల సూచనల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా…