పాత నేరస్తులు ప్రతివారం వచ్చి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి

శాంతి భద్రతలకు విఘాతం కలిపిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని పాతనేరస్తులు ప్రతివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు పడిపోవాలని ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృశ్య మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సిపి, ఏసిపి, మంథని సిఐ ల సూచనల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా…

Read More

సీతంపేటలో తీరిన తాగునీటి కష్టాలు

*3 లక్షల 85 వేల తో బోర్ వేయించి నీటి కష్టాలు తీర్చిన ఎంపీపీ జక్కుల ముత్తయ్య కృతజ్ఞతలు తెలిపిన సీతంపేట గ్రామస్తులు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో తాగునీటి కష్టాలు తీరాయి. గ్రామంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి దాదాపు రూ, 3 లక్షల 85 వేల నిధులతో బోరు వేసి సోమవారం మోటార్ బిగించారు. దీంతో గ్రామంలోని పెరకవాడలో గత కొన్ని సంవత్సరాలుగా…

Read More

ఉచిత శిక్షణ కోసం దరకాస్తుల ఆహ్వానం

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రము లోనీ ఎస్ బి ఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఉమెన్స్ టైలర్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్ కై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు.18 నుండి 45 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండి తెలుగులో, చదవడం, రాయడం వచ్చి ఉండాలనీ తెలిపారు. ఏప్రిల్ 1…

Read More

కండువా మార్చనున్న “ఆరూరి రమేష్

“నేటిధాత్రి” హైదరాబాద్ ️…వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బిజెపి లో చేరేందుకు రంగం సిద్ధం ️…హైదరాబాద్ లో అమిత్ షా ను కలిసేందుకు వెళ్లిన అరూరి రమేష్… ️…అమిత్ షా సమక్షంలో కాషాయ జెండా కప్పుకొనున్న రమేష్ ️…వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా రమేష్ ను బరిలో దింపనున్న బిజెపి . ️…ఇవాళ 4.30 నిమిషాల కు అమిత్ షా ను కలవనున్న రమేష్… ️…రేపు వరంగల్ లో ప్రెస్ మీట్ .. సాయంత్రం…

Read More

సోదర భావంతో వేడుకలను నిర్వహించుకోవాలి

ఎస్సై దిలీప్ కొత్తగూడ/గంగారం. నేటిధాత్రి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మండలం లోని ముస్లిం మత పెద్ద లతో ఎస్సై దిలీప్ సమావేశం నిర్వహించరు ఎస్సైను సన్మానించిన ముస్లిం కమిటీ సభ్యులకు ముందుగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై దిలీప్ మాట్లాడుతూ…రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి…

Read More

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సింగరేణి సేవాసమితి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ టి పిపి టౌన్ షిప్ మహిళలకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు భవాని-బసివి రెడ్డి పాల్గొనీ, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇందులో భాగంగా మహిళలకు బాంబ్ ఇన్ దా సిటీ, పాసింగ్ ద బాల్ మరియు లక్కీ లేడీ వంటి ఆటలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి- వేణుగోపాల్ మాట్లాడుతూ…

Read More

రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్న బావ బామ్మర్దులు

-మేడిగడ్డ కుంగుబాటు గత ప్రభుత్వ డోల్లతనానికి నిదర్శనం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బావ బామ్మర్దులు కేటీఆర్,హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం అనుపురం,తేట్టకుంట, చీర్లవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు…

Read More

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ని సన్మానించిన ఐజేయు భూపాలపల్లి జిల్లా కమిటీ.

భూపాలపల్లి నేటిధాత్రి మంగళవారం హైదరాబాద్ లోని దేశోద్దారక భవన్ లో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటి అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన చేపట్టిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగకు ముఖ్య అథిదిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ అధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు పుష్ప గుచ్చం అందించి శాలువా తో సత్కరించడం జరిగింది. అనంతరం టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్…

Read More

టేకుమట్ల గ్రామంలో తనిఖీలు నిర్వహించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో మంగళవారం రోజు తనిఖీలు నిర్వహించారు. టేకుమట్ల గ్రామపంచాయతీలో ముందుగా మొక్కలను పెంచే నర్సరీని సందర్శించి నీటి సదుపాయం గురించి మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ స్కీమ్ క్రింద మంజూరైన సిసి రోడ్ల పనులను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. పైప్ లైన్ లీకేజీ జరుగుతుందని గ్రామస్తులు సూచించగా ఆ స్థలాన్ని…

Read More

జ్ఞాపకార్థం టెన్త్ విద్యార్థులకు ఫ్యాడులు పంపిణీ పంపిణీ

చిట్యాల, నేటిధాత్రి ; చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు ముసాపూరి రమేష్ కాకతీయ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించారు ఇటివలే కరెంట్ తీగలు తగిలి మృతి రమేష్ చెందారు రమేష్ జ్ఞాపకార్థం కోసం విద్యార్థులకు రమేష్ భార్య రమాదేవి వారి కుటుంబ సభ్యులు ఈనెల 18వ తేదీ నుండి జరగబోయే ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫ్యాడులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

Read More

మధ్యాహ్న భోజన కార్మికులకు అందని ఆరు నెలల బిల్లులు.

అప్పులు తేలేక తల్లడిల్లుతున్న కార్మికులు పట్టించుకోని అధికారులు. శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా బిల్లులు అందడం లేదు. పేద విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే మధ్యాహ్న భోజన పథకం మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక సహకారాలు చేస్తున్న ప్రకారం బిల్లులు చెల్లించడం లేదు. ప్రతినెల అప్పులు తెచ్చి పెడుతున్నాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద గుడ్డుకు నాలుగు రూపాయలు…

Read More

మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా బాధితులు పోలీస్ స్టేషన్ కు రావచ్చు

స్టేషన్ ముందు బారికేడు తొలగించిన కమలాపూర్ పోలీసులు.. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)తమ సమస్యల పరిష్కారం కోసం.పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు,బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఎస్ హెచ్ ఓ హరికృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం,శాంతి భద్రతల పరిరక్షణకు కట్టు బడి వున్నామని,ప్రజల సమస్యలు పరిష్కారానికి,శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారని, ప్రజలు నేరుగా…

Read More

రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి, మార్చి 12 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాల నీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ దృ ష్టికి తీసుకురాగా కార్పొరే టర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాద యాత్ర చేసి సమస్యను స్వయంగా పరిశీ లించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని…

Read More

చెంచు కాలనీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్లతిరుపతి. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లిని లక్ష్మీపురం తండా గ్రామ శివారులోని చెంచు కాలనీలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పర్యటించిన మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, అనంతరం కాలనీ పర్యటించి కాలనీ వాసులు తో మాట్లాడి వారి స్థితి గతులను తెలుసుకొని వారి దినపరిస్తితిని చూసి ఈ సమాచారాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి వారి పరిస్థితిని వివరించి…

Read More

కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించే హక్కు ధర్మారెడ్డి కి లేదు

పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి. పరకాల నేటిధాత్రి పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పార్టీ మారిన వారితో పార్టీకి నష్టం లేదని విమర్శిస్తున్న నీకు కాంగ్రెస్ పార్టీని,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే చల్లాకు లేదని పరకాల…

Read More

విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎడ్ల లలిత వైఫ్ ఆఫ్ రాములు గుడివాడకు చెందిన వ్యక్తి రాత్రి రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడంతో ఇంటిలో ఉన్న బియ్యం మరియు ఇంటి సామాగ్రి తన కొడుకు పెళ్లి కోసమని తీసుకున్న డేకోలం మంచాలు పెళ్లి సామాగ్రి మొత్తం ఖాళీ బూడిద కావడం జరిగిందన్నారు సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా రాములు తెలిపారు….

Read More

రాజీవ్ గాంధీ నగర్ లోని నాళాలను పరిశీలించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి,మార్చి 12 న్యూస్ నేస్తం ప్రతినిధి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణా రావు మంగళవారం అల్లాపూర్,మూసా పేట్ డివిజన్లోని రామారావు నగర్,కబీ ర్నగర్,బబ్బు గూడా,రాజీవ్ గాంధీ నగర్ లోనినా ళాలను పరిశీలించారు..ప్రధానం గా ఈ నాణాల పునరుద్ధరణ పనులు త్వ రితగతిని పూర్తిచేసేలా గుత్తేదా రులకు సూచనలు చేశారు… అయి తే పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు తన వం తు కృషి చేస్తానని అధికారులతో స మన్వయం చేసు కుంటూ ఈ…

Read More

ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేగొండ, మండలం పండవులగుట్ట వద్ద నిర్వహించిన జియో హెరిటేజ్ అవగాహన సదస్సులో పాల్గొని, హెరిటేజ్ వాక్ ను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని మన వారసత్వ సంపదను, ఇతర వనరులను కాపాడడానికి జియోలాజికల్ సర్వే…

Read More

మానసికంగా కృంగిపోయి యువకుడు ఆత్మహత్య

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓర్రె మల్లయ్య కుమారుడు అజయ్ వయసు (26) గొర్రెలకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే అజయ్ ఆరు నెలల నుండి ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ మానసికంగా కృంగిపోయి ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు లేని సమయంలో గొర్లకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. అజయ్…

Read More

నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా *సిఐ గా భాద్యతలు స్వీకరించిన డి మల్లేష్ ని మంగళవారం రోజున మర్యాదపూర్వక మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు ,ఈ కార్యక్రమంలో….జిల్లా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ,జిల్లా కార్యదర్శి చిలుకల రాయకోమురు,చిట్యాల స్థానిక ఎంపీటీసీ దబ్బేట అనిల్,సీనియర్ నాయకులు పింగిలి సతీష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు…

Read More
error: Content is protected !!