మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం..

అబద్దాలతో మీ ముందుకు వస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దు శాయంపేట నేటి ధాత్రి: పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించి రాహుల్‌ గాంధీ ప్రధానిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, శాయంపేట మండల కేంద్రంలో జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలోముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ…

Read More

మండుటెండలో.. ఉపాధి కూలీలతో.. దుద్దిళ్ళ శ్రీను బాబు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దుద్దిళ్ళ శ్రీను బాబు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలములోని పోతారం గ్రామములో ఎన్నికల ప్రచారం లో భాగంగా దుద్దిళ్ళ శ్రీను బాబు ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు…

Read More

వాయిదాపడ్డ మండల సర్వసభ సమావేశం

శాయంపేట నేటి ధాత్రి; శాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించబడే సర్వసభ సమావేశం కోరం లేక వాయిదా పడింది. మండల సర్వసభ సమావేశంలో మాత్రమే శాయంపేట ఎంపీటీసీ, కొప్పుల ఎంపిటిసి మాత్రమే హాజరు కాగా మిగతా ఎంపీటీసీలు సభ్యులు హాజరు కాకపోక్రవడంతో సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. త్రాగునీటి సమస్య ఉండొద్దని అధికారులకు ఆదేశాలు శాయంపేట మండలంలో తాగునీటి కొరత లేకుండా ఉండాలని అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖాముఖి అధికారుల సమావేశం…

Read More

కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయి

@ నెక్కొండ ఇంటింటి ప్రచారంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి @మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తెలుపు కాయం: రంజిత్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన గుర్తుగా సోనియాగాంధీకి 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిచి తెలంగాణ కానుకను అందచేయాలని గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మహబూబాబాద్ నుండి ఎంపిగా గెలిచిన…

Read More

మంగపేట మండలంలో ఘనంగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలంలో కస్తూరిబాయ్ వృద్దాశ్రమ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిచారు , కేక్ కట్ చేసి, స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ , చికాలామర్రి రాజేందర్, ST సెల్…

Read More

ప్రతి ఓటరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించు కోవాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం స్వీప్ నోడల్ అధికారి జడ్పి సిఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో నిర్వహించిన 5కే రన్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన…

Read More

ప్రియాంక గాంధీ సభ స్థలానికి సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీ లనకు హాజరైన ఏఐసీసీ ప్రతినిధి

రోహిత్ చౌదరి,బండి రమేష్ కూకట్పల్లి,మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాదు రానున్న నేపథ్యంలో సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఏఐ సీసీ ప్రతినిధి రోహిత్ చౌదరి కూక ట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కోఆర్డి నేటర్ వినయ్ టిపిసిసి ప్రతినిధులు సూరజ్ తివారి సత్యం శ్రీరంగం నా యకులు సతీష్ రెడ్డి లక్ష్మయ్య తది తరులు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నాయ కురాలు ప్రియాంక గాంధీ…

Read More

సౌమ్యుడు, స్థానికుడైనా వెలిచాల రాజేందర్ రావుకి ఓటు వేసి గెలిపిద్దా – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని వెదిర, వెలిచాల, కొక్కెరకుంట, వన్నారం, రుద్రారం, రంగసాయి పల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ప్రయాణం, 500రూ.లకే సిలిండర్,…

Read More

బండి సంజయ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా). నేటి దాత్రి:వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా నిన్న మొన్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్, నాయకులు బండి సంజయ్ కుమార్ అవాకృచావాకులు పేల్చినారు. గత ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వ అవినీతి పైన పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు. తెలువని కొందరు నాయకులు కార్పొరేట్ స్థాయి పదవులు అనుభవించి మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారని…

Read More

బస్ షెల్టర్ ప్రారంభం

గ్రామ మాజీసర్పంచ్ భూక్యా రమేష్ , శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో కీర్తిశేషులు గుగులోతు నరహన్ జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను సూర్య నాయక్ తండ మాజీ సర్పంచ్ భూక్యా రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గుగులోత్ శంకర్ తండ్రి అయిన నరహాన్ జ్ఞాపకార్థం కోసం సూర్య నాయక్ తండలో బస్ షెల్టర్ నిర్మించడం జరిగిందని అన్నారు.ఉన్న ఊరికి ఏదో ఒకటి చేయాలని గొప్ప ఆలోచనలతో…

Read More

శ్మశాన వాటిక భూమి మాయం – చోద్యం చూస్తున్న అధికారులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ గత పాలకవర్గం దాతల విరాళాలతో మొత్తం ఇరవై ఎనిమిది గుంటల భూమిని కోనుగోలు చేసినట్లు సూచిక బోర్డులో చూపించి నేడు అట్టి సూచిక బోర్డును తొలగించడం ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశమైంది. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలను పరిశీలించగా శ్మశాన వాటిక కోసం 10జూన్2019రోజున పోన్నం వీరేశం తండ్రి:అంజయ్య అనే వ్యక్తి నుండి సర్వే నంబర్ 472/ఎ/జి లో పన్నెండు గుంటల భూమిని…

Read More

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో జయశంకర్ జిల్లాకు బంగారు పతకాలు

భూపాలపల్లి నేటిధాత్రి మే 1, 2వ తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటే శ్రీనివాస్ ( మాదాసి ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్…

Read More

వేసవి కాలంలో ఆయిల్ ఫామ్ తోటలలో రైతులు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు భూపాలపల్లి నేటిదాత్రి ఆయిల్ ఫామ్ తోటల్లో అబ్లేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు తెలిపారు. టేకుమట్ల రేగొండ మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలోని పాల్మాసి రాజేశ్వర్ రావు ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పూత తీసివేసే పద్ధతి (అబ్లేషన్) పై రైతులకు అవగాహన కారక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి సంజీవ రావు మాట్లాడుతూ ఆయిల్…

Read More

కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలి:సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్

పరకాలనేటిధాత్రి : వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని సిపిఎం పరకాల పట్టణ నాయకుడు మడికొండ ప్రశాంత్ పిలుపునిచ్చారు. మోసపూరిత విధానాలతో కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని,బిజెపి విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని,ప్రజల మధ్య కులం మతం పేరుతో చీలికలను సృష్టిస్తూ,ప్రజా సమస్యలను చర్చ లేకుండా చేసిందని,గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు,డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని,జీఎస్టీ పేరుతో…

Read More

బలరాం నాయక్ అఖండ విజయం తధ్యం

ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉఫాధి హమి కూలీలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్ భద్రాచలం నేటి ధాత్రి బలరాం నాయక్ ని ఎంపిగా గెలిపించే భాధ్యత మనం తీసుకుంటే,కేంద్ర మంత్రి గా తిరిగి పంపించే భాధ్యత సోనియమ్మ తీసుకుంటుంది ఏజెన్సి గ్రామాలను అభివ్రృధ్ధి చేసిన ఘనత బలరాం నాయక్ ది మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవిత గెలుపుకు కృషి చేయాలి

మాలోత్ కవిత గెలుపు ద్వారానే అభివృద్ధి కొనసాగుతుంది హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం మండలం బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు భద్రాచలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ…

Read More

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  బహిరంగ సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభను జయప్రదం చేయండి! .ఐ ఎన్ టి యు సి నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియం నందు నాలుగో తేదీన. ఉదయం “10:00” గం: లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బహిరంగ సభలో పాల్గొనున్నారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  .మల్లు బట్టి…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.

నామా నాగేశ్వరరావు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి నామా నాగేశ్వరరావు విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి. నామా నాగేశ్వరరావు ఎంపీ రవిచంద్ర…

Read More

ఆదివాసులతో సమావేశమైన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్ పార్లమెంట్ పినపాక నియోజకవర్గం భద్రాచలం నేటి ధాత్రి బూర్గంపాడు మండల కృష్ణ సాగరంలో కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసుల సమావేశానికి ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు చత్తీస్గడ్ మాజీ మంత్రి జగదల్పూర్ పార్లమెంట్ అభ్యర్థి కోవాసి లక్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సుమారు 5000 మంది ఆదివాసులు ఉన్నారు ఈ సమావేశంలో వలస దివసుల సమైక్య అధ్యక్షులు…

Read More

BRSపార్టీ మహాభూబాబాద్ లోక్ సభా అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు

దుమ్ముగూడెం శుక్రవారం ఈరోజు మండలకేంద్రమైన లక్ష్మీనగరం BRSపార్టీ మండల కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రచారరధమును పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి MPP రేసు లక్ష్మీ పార్టీజండాను ఊపి ప్రారంభించారు భద్రాచలం నేటి దాత్రి ఈసందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ మాహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పార్లమెంట్ లో మన తెలంగాణా హక్కుల కొరకు మన గళం…

Read More
error: Content is protected !!