మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో మహా శివరాత్రి ని పురస్కరించుకోండి.

– వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర… – వన దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు … – మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ దంపతులు… కొల్చారం,( మెదక్ ) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారి కి ప్రభుత్వం తరుపన పట్టువస్త్రాలుసమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ దంపతులు , పూర్ణకుంభంతో…

Read More

ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరియు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం

యాదాద్రి భువనగిరి , నేటి ధాత్రి చౌటుప్పల్ :చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం మత్స్యపారస్రామిక సహకార సంఘం భవనం వద్ద జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ పాశం సంజయ్ బాబు ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సంజయ్ బాబు ముదిరాజ్ మాట్లాడుతూ వెనుకబడిన ముదిరాజ్ జాతిని ముందుకు నడిపించడం కోసం యువతరాన్ని అభ్యుదయ మార్గంలోనికి తీసుకురావడం కోసం నిరంతరం పాటుపడతానని మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎల్లవేళలా తోడ్పాటు…

Read More

సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ అందుకున్న సిద్ధార్థ్ రాజ్

సి.వి రామన్ టాలెంట్ టెస్ట్ లో, వరంగల్ “సంఘమిత్ర టెక్నో స్కూల్” విద్యార్థికి మొదటి ర్యాంకు హైదరాబాద్ లో సుచిరిండియా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం 31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సామాజిక సేవాసంస్థ సూచిరిండియా ఫౌండేషన్ నేటిధాత్రి, వరంగల్ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు…

Read More

అమ్మో కోన్ కార్బన్! దడ పుట్టిస్తున్న మొక్కలు.

ఈ చెట్టు…. మీ దగ్గర్లో ఉందా… అయితే జాగ్రత్త. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో పలు గ్రామాల్లో వర్షాకాలం చాలామంది మొక్కలు నాటేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది రాష్ట్రం పచ్చదనం పెంపొందించి అడవుల శాతాన్ని పెంచాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తుంది ఊరూరా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పూలు పండ్లు తోపాటు కల్పను ఇచ్చే చెట్లను…

Read More

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య గణపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు గణపురం నేటి ధాత్రి     గణపురం మండలం మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలో తాడ్వాయిలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో అక్రమాoగా పైసల్ వసూలు చేస్త్తున్నట్టు ఆధారాలతో వార్తను ప్రచురించిన రిపోర్ట్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని గణపురం బిజెపి పార్టీ మండల…

Read More

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల

శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లాశాయంపేట మండలం కేంద్రానికి చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు పొడిశెట్టి గణేష్ తల్లి కీ. శే. రాజేశ్వరి 80 సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బి ఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు బి ఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గంట శ్యాంసుందర్…

Read More
Police

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు.. హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం నర్సంపేట,నేటిధాత్రి:     వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది. నర్సంపేట టౌన్…

Read More

జి .హెచ్.యం.సి, ఉప్పల్ సర్కిల్ ఆస్తిపన్ను పరిష్కారం

ఉప్పల్ నేటిధాత్రి మార్చి 09 ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ జి.హెచ్.యం.సి, ఉప్పల్ సర్కిల్ ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు దారులకు తెలియజేయునది ఏమనగా తేది. 10-03-2024 ఉ 9.00 గంటల నుండి మ 1.00 గంటల వరకు సిటిజన్ సర్వీస్ సెంటరు తెరచి ఉంచబడును మరియు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనగలరని మరియు ఆస్తివన్నుకు సంబందించి ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని 10-03-2024 ఆదివారం…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నడికూడ,నేటి ధాత్రి :మండల కేంద్రంలో రుద్రమాదేవి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఏపీఎం రమాదేవి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2203,కామన్ గ్రేడ్ రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమ వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ…

Read More

ఉద్యమకారుల బస్సుయాత్రకు నర్సంపేటలో ఘన స్వాగతం.

# అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఈ నెల 27న సికింద్రాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట,నేటిధాత్రి : దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకోగా నియోజకవర్గ వివిధ మండలల ఉఫ్యామకారులు ఘనస్వాగతం పలికారు.నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షురాలు…

Read More

దివ్యంగునికి చేయూత

రామడుగు, నేటిధాత్రి: ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ “హోప్ ఫర్ స్పందన” ఉపాద్యక్షులు లక్ష్మీ నరసింహం సారథ్యంలో సుష్మ దీప్తి ఆర్థిక సహకారంతో లక్షా ముపై వేల రూపాయల వ్యయంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో దివ్యాంగుడైన పాతగంటి చంద్రశేఖర్ కి స్వయం ఉపాధిలో భాగంగా కిరాణా షాపుని పెట్టించడం జరిగింది. ఈషాపుని రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు, సంస్థ ప్రతినిధి గజ్జల అశోక్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈసందర్భంగా…

Read More

నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

  ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కోర్రి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి 50కిలోల బియ్యాన్ని వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో,నల్ల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జీల రాజేందర్,నల్ల ఫౌండేషన్ సభ్యులు కోర్రి రాములు,కోర్రి శ్రీను, అంబాలా రాజు, బండారి శెంకర్,రాజేందర్,శ్రీను, శారదా,యువత తదితరులు పాల్గొన్నారు

Read More
agricultural

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం.

జోరుగా నిషేధిత పత్తి విత్తనాల విక్రయం. #మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో క్రయ విక్రయాలు. #నిషేధిత విత్తనాలపై పర్యవేక్షణ లేని వ్యవసాయ అధికారుల పనితీరు. నల్లబెల్లి నేటి ధాత్రి:   మారుమూల పల్లెల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు అమాయక రైతుల అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది దళారులు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించి కోట్లకు పడగలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో దళారులు గ్రామాలలోని కొంతమందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని నిషేధిత బీటీ 3…

Read More
Education

పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డి తన వ్యక్తిగత ఖర్చులతో పాఠశాల విద్యార్థులకు విద్యా వస్తువులను పంపిణీ చేశారు. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త కె. ప్రసాద్ రెడ్డి ఈరోజు తన వ్యక్తిగత ఖర్చుతో, కోహిర్ మండలంలోని సజాపూర్ గ్రామంలోని అమీరి పాఠశాలకు అనుబంధంగా ఉన్న 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రి, ముఖ్యంగా నోట్‌బుక్‌లు మరియు ఇతర వస్తువులను పంపిణీ చేశారు….

Read More

భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండలం శాఖ ఆధ్వర్యంలో బిజెపి జెండాను బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఎగరవేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 6 1980వ సంవత్సరంలో పండిత్ దీందాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రకాష్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఆనాడు మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీతలు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ సారాధ్యంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన నాటి నుండి ఎందరో కార్యకర్తల త్యాగాలతోని రెండు పార్లమెంట్ సీట్ల…

Read More
MLA, Corporator

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి: ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఉప్పల్ నేటిదాత్రి మార్చి 17: హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి శ్రీ గాయత్రి దేవాలయం చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణం పనుల్లో భాగంగా ముఖ్యమైన కార్యం మొదటి అంతస్తు స్లాబ్ తర్వలో వేయడం జరుగుతుంది. స్లాబ్ నిర్మాణంకోసం అవసరమైన రెడీమిస్స్ కాంక్రీట్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇస్తామని హామీ ఇచ్చారు. స్లాబ్ కోరకు అవసరమైన స్టీల్ ను చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్…

Read More

అ వో ప ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో పట్టణ అ వో పా ఆధ్వర్యంలో ఉచిత చెస్ శిక్షణ శిబిరం బాలుర జూనియర్ కళాశాల ఇండోరియా స్టేడియంలో విద్యార్థులకు 8 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు అర్హులని వేసవి సెలవుల నేపథ్యంలో ఉచిత చెస్ శిక్షణా శిబిరం విద్యార్థుల కు నిర్వహిస్తున్నామని పట్టణ అవోపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు లగిశెట్టి రవికుమార్ సం బు వెంకటరమణ జూన్ 5 వరకు చెస్ పోటీలు ఉంటాయని ఒక ప్రకటనలో…

Read More
Telugu exam

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష.

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తెలుగు పరీక్ష నిజాంపేట, నేటి ధాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 144 విద్యార్థిని విద్యార్థులు ఉండగా 143 మంది విద్యార్థులు హాజరయ్యారు

Read More

ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి తిరుమలగిరి గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఆకుల శుభాశ్ ముదిరాజ్ హాజరై ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేసినారు కుల పెద్దలకు సన్మానం చేసి, స్విట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు ఏదుల శ్రీధర్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో తెలంగాణ…

Read More

జగత్ విఖ్యాత అవార్డు అందుకున్న హర్షిని

భూపాలపల్లి నేటిధాత్రి భక్త రామదాసు ఆడిటోరియంలో ఖమ్మం లో జరిగిన సంక్రాంతి జాతీయ ఉత్సవాలలో స్వరమాధురి.కల్చరల్ అకాడమీ.ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు భూపాలపల్లి పట్టణానికి చెందిన దుప్పటి శోభన్ బాబు. నవ్య కుమార్తె దుప్పటి హర్షిని. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో జగత్ విఖ్యాత అవార్డు అందుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు దుప్పటి హర్షిని అభినందించారు ఈ కార్యక్రమం నిర్వహించిన ఇసనపల్లి నగేష్ వేల్పుల వెంకటేష్ కి. అభినందనలు తెలియజేశారు. నృత్య గురువైన.నానీ మాస్టర్ కి కృతజ్ఞతలు…

Read More
error: Content is protected !!