Good Behavior

ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

“ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి” ఎస్సై లెనిన్. బాలానగర్ నేటి ధాత్రి         మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్సై లెనిన్ విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు అవలంబించాల్సిన పద్ధతులు ప్రవర్తన విధానంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్…

Read More
Women's Degree College

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ తిరుపతి(నేటి ధాత్రి) మే 26:     శ్రీపద్మావతి మహిళా డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసామని శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం…

Read More

దేశాన్నేలే దిశగా…

`దసరా ముహూర్తం ఫిక్స్‌ `కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధం `కలిసి వచ్చే పార్టీలు, నేతలకు పిలుపు `స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికీ ఫోన్లు `గత కొంత కాలంగా పూర్తి స్థాయి చర్చలు `దేశం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం `సంక్షేమ రాజ్య నిర్మాణమే కేసిఆర్‌ విధానం `రైతు రాజు కావాలన్నదే బలమైన ఆకాంక్ష `నెరవేర్చి చూపడం కోసమే కేసిఆర్‌ పట్డుదల `అన్ని వ్యవస్థలలో ముందడుకు ప్రణాళికలు `విద్య, వైద్య రంగాలలో విప్లవాలు తేవాలి. `శాస్త్ర, సాంకేతిక రంగాలలో…

Read More
Teachers organized

ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి” బాలానగర్ /నేటి ధాత్రి         బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు….

Read More

గద్దెల వద్ద కు బయలుదేరిన సార్లమ్మ తల్లి

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని పులిగిల్ల గ్రామం లో మినీ మేడారం జాతర సందర్బంగా ముదిరాజు వాడ లో కుక్క విజేందర్ ఇంటి దగ్గర నుండి సార్లమ్మ ను గద్దెల వద్ద తిసుకరావడం జరిగింది.  

Read More
TUWJ.

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే.!

జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే నిరంతర కృషి. సభ్యత్వ నమోదు కార్యక్రమం శాయంపేట నేటిధాత్రి:   జాతీయస్థాయిలో జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియు డబ్ల్యూజే (ఐజేయు) పనిచే స్తుందని ఆ సంఘ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మధు, సుధాకర్ అన్నారు. పరకాల కేంద్రంలో నిర్వహించిన సభ్యత కార్యక్ర మంలో పలు మండ లాల్లో ఉన్న జర్నలిస్టులు హాజర య్యారు. ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ జిల్లా,మండలంలోగాని జర్నలిస్టుల…

Read More

సీతక్క సేవలకు చిరకాలం రుణపడి ఉంటాం..!

అడగ్గానే హక్కున చేర్చుకునే నైజం మన సీతక్క కే సొంతం..! నర్సింహాసాగర్ గ్రామ ప్రజలు..! మంగపేట నేటి ధాత్రి ఊరుకు బస్సు కావాలని అడగ్గానే వెంటనే స్పందించి ఒక్కరోజు కాల వ్యవదిలో బస్సు ని ప్రారంభించడము పై నర్సింహాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై హర్షం వ్యక్తపరచారు తమ సమస్యలపై వెంటనే స్పందింస్తున్న మంత్రి సీతక్క కి రుణపడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు కొనియాడారు కార్యక్రమములో ఆ…

Read More

దశదినకర్మలకు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రీ మంగపేట మండలంలోని వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టిపల్లి రాజేష్ అనే యువకుడు అనారోగ్యం కారణంగా ఇటివల మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రుల ను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కలిసి పరామర్శించి అనంతరం ఆర్థిక సహాయం గా ఐదు వేల రూపాయలను అందచేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ ఆది, బాడిశ నవీన్,ఇందారపు రమేష్, మునిగల మహేష్ ,కొమరం నితిన్, కొమరం శివాజీ, చౌలం బాబు, గ్రామస్తులు బొగ్గుల…

Read More

రిలీజ్ కు సిద్ధం.

మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో శ్రీమతి మమత సమర్పించు చిత్రం ‘బ్రహ్మాండ’ “నేటిధాత్రి” ఫిలింనగర్ చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫైనల్ మిక్సింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేస్తామని చెప్పారు, నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించాడు మా దర్శకుడు రాంబాబు గారు ఇప్పటివరకు ఎవరు చూడని చత్తీస్గడ్ మరియు కర్ణాటక లొకేషన్…

Read More

మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు

అమ్మలకు అరుదైన గౌరవ కానుక… మంత్రి సీతక్క చేతుల మీదగా వనదేవతలకు బహుకరణ… జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి … మంగపేట నేటిధాత్రి తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు మరియు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క…

Read More

తెలంగాణ సంప్రదాయం బొడ్డెమ్మ పండుగ.

# మొదలైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు. # తొమ్మిది రోజుల పాటు జరుగనున్న బొడ్డెమ్మ పండుగ. నర్సంపేట,నేటిధాత్రి : బొడ్డెమ్మ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంప్రదాయబద్ధంగా చేసుకునే రెండు పండుగలు గుర్తుకువస్తాయి.అవే బొడ్డెమ్మ, బతుకమ్మ,పండుగలు.ఈ పండుగలు తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగలు.తెలంగాణ సంప్రదాయం పాటించే వారు తప్పకుండా బొడ్డెమ్మ పండుగ జరుపుకొంటారు.బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది.ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకొంటారు. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ…

Read More

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు.

# 14 కేసులు,9 మందిని అరెస్టు,175 లీటర్ల నాటు సారా 30 చెక్కెర, స్వాధీనం 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ మండలం నాజీ తండా, బొటిమీది తండాతో పాటు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గూడూరు మండలం…

Read More

పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది .

పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది: శంకర్ పల్లి వద్ద భయభ్రాంతులు: రైళ్ల రాకపోకలకు విఘాతం శంకరపల్లి, నేటి ధాత్రి       శంకర్ పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు….

Read More

పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ లో బాలల దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలుగా స్నేహిత, వ్యాయామ ఉపాధ్యాయురాలుగా విజయలక్ష్మి, ఉపాధ్యాయులుగా వినయ్, కార్తీక్, అజయ్, చరణ్, రాకేష్, ప్రమోద్, కీర్తన, గంగోత్రి, భవాని, గౌతమి, అవనిక, ఆశ్రిత, తదితరులు వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ అంబటి వేణు కుమార్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శైలజ, చంద్రశేఖర్, శ్రీదేవి,…

Read More
Mr. Shekhar Patel,

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మండల కేంద్రంలో సోమవారము పేదలకు గ్రామ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శేఖర్ పటేల్ గ్రామపంచాయతీ సెక్రెటరీ వీరన్న మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సయ్యద్ గోసుద్దీన్ అష్రఫ్…

Read More

ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి. బెల్లంపల్లి నేటిధాత్రి :       మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఓ ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కందుకూరి తిరుపతి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి, తన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన నేత్రాలు దానం చేసిన కందుకూరి తిరుపతి.

Read More

భారీ వర్షాలు.. 18 మంది మృతి

భారీ వర్షాలు.. 18 మంది మృతి         మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది.   ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా 18 మంది మృ‌తి చెందారు. 65 మంది గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ…

Read More

అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలి *సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచా అశోక్, సిపిఎం పార్టీ నాయకులు ఎలిగేటి రాజశేఖర్ పాల్గొన్నారు.

సిపిఎం ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతి బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపును అరికట్టాలని సిపిఎం ఆద్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ పుష్పలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలంలో నూతన బాద్యతలు చేపట్టిన తహశీల్దార్ పుష్పలతను సీపీఎం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఇసుక, చెరువు మట్టి అక్రమాలపై వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ అక్రమ ఇసుక, మట్టి కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు….

Read More

మోకుదెబ్బ నూతన సంహాత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నూతన సంహాత్సరం 2025-26 క్యాలెండర్ ను మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ సంఘం కృషి చేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆర్ధిక, రాజకీయంగా గౌడులు ఎదిగేందుకు పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలలో…

Read More

ఒకేఒక్కడు’లో అర్జున్లా నల్లగొండ జిల్లా కలెక్టర్‌

నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం. హైదరాబాద్,నేటిటిధాత్రి: ఒకేఒక్కడు’ సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్జున్ కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం ఉపేక్షించకుండా ఊస్టింగ్ ఆర్డర్ ఇస్తుంటాడు.అదే తరహాలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఇంచుమించు ఇలాంటి నిర్ణయమే తీసుకుని వార్తల్లో నిలిచారు.విధుల్లో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంచలన…

Read More
error: Content is protected !!