మెట్ పల్లి జనవరి 18 నేటి ధాత్రి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలంలో గోధూర్ గ్రామం తిమ్మాపురం గ్రామం వేములకుర్తి గ్రామం మరియు మెట్పల్లి మండలం వెంకట్రావుపేట లో నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ అడా కమిటీ మెంబర్ తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు కోరుట్ల నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు పోతాని సత్యం ఇబ్రహీంపట్నం మండల మాజీ అధ్యక్షులు శ్రీ గుజ్జుల రమేష్ మెట్పల్లి పట్టణ మాజీ అధ్యక్షులు జర్రిపోతుల చందు మరియు కోవూరి వెంకట్రావు కర్ణవర్తుల ప్రభాకర్ ధర్మపురి బోయగోని గంగాధర్ ఎన్టీఆర్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.
మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
