దుదిల్ల శ్రీపాదరావుకు నివాళులర్పించిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత్ జాతీయ విద్యా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87 వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి పాలాభిషేకం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సేవలు అందించిన ఘనత శ్రీపాదరావు కి దక్కుతుంది మంథని నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి విద్యారంగా పాఠశాలలో కళాశాల తీసుకువచ్చిన ఘనత శ్రీపాదరావుది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు యొక్క అడుగుజాడల్లో భారతీయ విద్యార్థి సంఘం కూడా నడుస్తుంది ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టెవాడ సురేష్, జిల్లా కార్యదర్శి ఆకుదరి సరోవరం, నియోజవర్గం అధ్యక్షులు చిట్యాల అఖిల్, తిలక్, మహేందర్, రితీష్, వినీత్, తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *