రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని పెట్టాలి.
మందమర్రి నేటి ధాత్రి
బిజెపి నాయకులు దేవరనేని సంజీవరావు
మందమర్రి టౌన్ ఏప్రిల్ 5
మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌక ధార దుకాణంలో ఉచిత రేషన్ బియ్యం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యువజన పథకం కింద ఐదు కిలోల బియ్యం ప్రతి పేదవారికి చెందే విధంగా గత కరోనా కాలం నుండి రాబోయే ఐదు సంవత్సరాల వరకు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇవ్వడంలో భాగంగా చిర్రకుంట గ్రామంలో ప్రభుత్వ చౌకదారుల దుకాణంలో ఉచిత రేషన్ నరేంద్ర మోడీ బోర్డుని పెట్టడం జరిగింది ఈ సందర్భంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీనియర్ నాయకులు సంజీవరావు దేవర్నేని మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మందమర్రి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ మరియు చిర్రకుంట మాజీ ఉపసర్పంచ్ కర్రే రాజయ్య మరియు మాజీ వార్డ్ నెంబర్ దుర్గం మల్లేష్ కొమురోజు రాము కడియాల ఉదయ్ సిద్ధం శ్రీను నమసని చంద్రశేఖర్.శ్రీకాంత్ సత్యం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు