ఐ ఎన్ టి యు సి (ఎఫ్) లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ గా నరసింహరములు నియామకం

హనుమకొండ, నేటిధాత్రి(లీగల్):-

ఐ ఎన్ టి య సి (ఎఫ్) తెలంగాణ 11 జిల్లాల లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ గా పోరెండ్ల నరసింహ రాములును నియమిస్తూ ఐ ఎన్ టి యు సి (ఎఫ్) జాతీయ అద్యక్షులు స్వామినాథ్ జైస్వాల్ జి 01-01-2025 నాడు ఉత్తర్వులు జారీచేశారు. హసన్ పర్తి కి చెందిన పోరెండ్ల నరసింహా రాములు గారు గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు, తన మీద నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు స్వామీనాథ్ జస్వాల్ జి గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియకం పై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!