ఇంటింటి ప్రచారం నిర్వహించిన ముస్లిం మైనార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ముసలి ముస్లిం మైనార్టీ నాయకులు కరీం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మైనార్టీ స్కూల్స్ మైనారిటీ కళాశాలలు షాది ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడ పిల్లలా పెళ్ళికి సహాయం మైనారిటీ బందు డబుల్ బెడ్ రూమ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం ఇమామ్ మౌజనులకు గౌరవ వేతనాలు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ఇలా ఇంకా ఎన్నో పథకాల ద్వారా ముస్లిం మైనారిటీ సమాజానికి వెన్ను దన్నుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏకతాటిగా పని చేస్తామని మా రమణన్న గెలుపుతో పాటు గులాబీ జెండా ఎగురవేస్తాం ఈ సమావేశంలో మైనారిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం జెడ్పి కోఆప్షన్ యాకూబ్ జెడ్పి కోఆప్షన్ అబ్దుల్ రహీం రాష్ట్ర కోఆప్షన్ ఫోరం అధ్యక్షుడు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ శాయంపేట కోఆప్షన్ సభ్యులు మైబుద్దిన్ ముస్లిం సేవా సమితి ప్రెసిడెంట్ ఎస్ కే సాదిక్ పాషా మైనార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు ఎండి అష్రఫ్ మైనారిటీ నాయకులు చాంద్ పాషా అస్లామ్ సాదిక్ సుభానొద్దిన్ అబ్దుల్ అజీమ్ అల్లావుద్దీన్ తాజొద్దిన్ ఇమ్రాన్ గార్లు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *