కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో రాజిరెడ్డి….

కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో రాజిరెడ్డి

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్ గ్రామంలో గురువారం రోజున ఎంపీడీవో రాజిరెడ్డి ఇందిరమ్మ ఇండ్లను అలాగే కొనుగోలు కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ రకం ధాన్యానికి 2389గా ,బీ రకం ధాన్యానికి 2869గా
చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను సందర్శించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల పనులకు తొందరగా పూర్తిచేయలున్నారు.ఇండ్ల లబ్ధిదారులకు దశలవారీగా డబ్బులు బ్యాంకులో జమ అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version