మద్ది కాయల ఓంకార్ 16వ వర్ధంతి సందర్భంగా ఎంసిపియు పార్టీ

అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సదస్సులను జయప్రదం చేయండి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గం
ఎంసిపియు వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే 16వ వర్ధంతి సందర్భంగా ఎం సిపియు పార్టీ ఆఫీసులో కరపత్రాల విడుదల ప్రస్తుత రాజకీయాలు అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై అక్టోబర్ 17 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగు సభలు సదస్సులను జయప్రదం చేయండి కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఫాసిస్టు, మనువాద విధానాలకు, సెక్యులర్ ముసుగులో ఉన్న కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్,కష్టపడి దారి ఆధిక విధానాన్ని కొనసాగిస్తున్న దోపిడీ పాలకవర్గాల పాలనలో సమస్త హక్కులు కోల్పోతున్న శ్రామిక వర్గా ఐక్య పోరాటాల బలోపేతానికి మార్క్సిజమే మార్గ దిశగా, తరతరాలుగా అసమానులతో అణిగిమనిగి ఉన్న భారత సమాజాన్ని అంబేద్కర్ ఆలోచన విధానంతో నిర్మూలించే దిశగా రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని, బహుజనులకు రాజ్యాధికారాన్ని కాంక్షిస్తూ అమరజీవి కామ్రేడ్ మధ్య కాయల ఓంకార్ 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎం సిపిఐయు రాష్ట్ర వ్యాప్తంగా 2024 అక్టోబర్ 17 నుండి 31 వరకు ” ప్రస్తుత రాజకీయాలు మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశంపై జరుపుతున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు ఏం సిపిఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి ఎంసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ ఎంసీపీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఎంసీపీ జిల్లా కమిటీ సభ్యులు కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *