ముచ్చట మూడవసారి కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం

బిఆర్ఎస్ పార్టీ కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరుస్తున్న రామారావు పేట సర్పంచ్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలో శనివారం రోజు
బిఆర్ఎస్ పార్టీ పథకాలను మరియు గతంలో కేసీఆర్ సర్కార్ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు ఇచ్చినటువంటి స్కీములను వివరిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలి అని చెబుతూ ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ గ్రామ నాయకులు గ్రామ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి ఉప సర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం ఎంపీటీసీ పెద్దల బాపు మరియు వార్డ్ మెంబర్లు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేస్తామని ముక్తకంఠంతో తెలిపిన గ్రామ ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *