సీతారాముల కల్యాణానికి సి ఐ ఎస్ ఐ లకు ఆహ్వానము
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో జరగబోయే మార్చి 27 శ్రీ పట్టాభి సీతారాముల కల్యాణానికి రావాలని ఆహ్వాన పత్రం గణపురం సిఐ ఎస్ఐ మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది, కార్యక్రమంలో ఆలయ కమిటీ బండారి శంకర్, మాదాసు అర్జున్, మూల శ్రీనివాస్, బటిక స్వామి, బూర రాజగోపాల్, మాదాసు మొగిలి, రామస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, వార్డ్ మెంబర్ గండం ఓధాకర్.తదితరులు ఆహ్వానించడం జరిగింది
