
ముఖ్య అతిథులు: పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో
శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, సహిత పోచమ్మ దేవతా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న
పాడి ఉదయ్ నందన్ రెడ్డి యుప్ప టీవీ సీఈవో తదనంతరం మహోత్సవానికి
RS 25,000/- అక్షరాల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా మహోత్సవానికి అందజేశారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, గ్రామస్తులు,మాజీ ప్రజా ప్రతినిధులు
పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో
బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య ,ముడిక కుమార్,అమ్ముల రాజు,మహ్మద్ హకీమ్,రెడ్డి శరత్ రెడ్డి,మండల కొమురయ్య,గాజుల రాము,కడా రాజకొమురయ్య, బినవేన రాజయ్య,ఏడెల్లి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.