బ్రాహ్మణపల్లిలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన

ముఖ్య అతిథులు: పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక, (కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో
శ్రీ భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, సహిత పోచమ్మ దేవతా ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న

పాడి ఉదయ్ నందన్ రెడ్డి యుప్ప టీవీ సీఈవో తదనంతరం మహోత్సవానికి
RS 25,000/- అక్షరాల ఇరువై ఐదు వేల రూపాయలను విరాళంగా మహోత్సవానికి అందజేశారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, గ్రామస్తులు,మాజీ ప్రజా ప్రతినిధులు
పాడి ఉదయ్ నందన్ రెడ్డి ని శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో
బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య ,ముడిక కుమార్,అమ్ముల రాజు,మహ్మద్ హకీమ్,రెడ్డి శరత్ రెడ్డి,మండల కొమురయ్య,గాజుల రాము,కడా రాజకొమురయ్య, బినవేన రాజయ్య,ఏడెల్లి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version