నేటి నుండి 01/10/2023 జిల్లా వ్యాప్తంగా నిషేధ ఆకాంక్షలు విధింపు.
జిల్లా ఎస్పీ కే నరసింహ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 01/10/2023 నాడు పర్యటన ఉన్నందున, భద్రతా ఏర్పాట్ల దృశ్య నేటినుండి జిల్లా వ్యాప్తంగా నిషేధ ఆంక్షలు విధించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే నరసింహ. తెలియజేశారు.ఎలాంటి డ్రోన్లు, బెలూన్లు ఏగురవేయడం, బాణసంచా పేల్చడం నిషేదించడమైనది మరియు ర్యాలీ, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేయడం చేపట్టారాదు, ఒకవేళ ఎవరైన నిషేధఆంక్షలు దిక్కరించిన యెడల వారిపై చట్టీత్య చర్యలు తీసుకోబడును కావున ప్రజలందికీ పోలీసు వారికి సహకరించ గలరని జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ తెలిపారు.