ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట లో శనివారం రోజున,తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా, మండల పశు వైద్య అధికారిని శ్రీప్రియ, గేదెలకు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది, అనంతరం పశు వైద్య అధికారిని శ్రీప్రియ మాట్లాడుతు,గ్రామంలో 143..ఆవులకు మరియు ఎడ్ల కు 76 గేదెల కు. ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
.పశు వైద్యాధికారిని డాక్టర్ పి.శ్రీ ప్రియ ,సిబ్బంది.వెటర్నరీ సహాయకులు,నాగరాజు, కార్యాలయ,సహాయకులు,కుమార్, రాంకుమార్ .నవీన్ నారాయణ,చంద్రయ్య ,లక్ష్మి
పాల్గొన్నారు.