వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం శేట్కర్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం పోట్ పల్లి గ్రామం బి.బస్వరాజ్ సోదరుని కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియ తెలియజేశారు,ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్, సంగ్రామ్ పాటిల్,మాణిక్యప్ప, చెంగల్ జైపాల్,రాములు,బి.నాగి శెట్టి,బి.దిలీప్,మేఘనాథ్,మితున్ రాథోడ్,తదితరులు పాల్గొన్నారు,
