పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారి తండ్రి నర్సింలు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం మ్యాచ్నుర్ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు, కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీ పందారినాథ్,మాజీ సర్పంచ్ స్వామి దాస్,మాజ్8 ఎంపీపీ విజయ్ కుమార్,తదితరులు ఉన్నారు,
